వసతి గృహాల తనిఖీలు నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది ప్రియాంక అలా ఐఏఎస్
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి.. వసతి గృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.. వసతి గృహాల తనిఖీ లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి, మత్స్యశాఖ డైరెక్టర్ డాక్టర్. ప్రియాంక అల ఐఏఎస్* . వస్తి గృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చి, మెనూ ప్రకారం…
