Category: ఖమ్మం నగర కార్పొరేషన్ 112 నియోజకవర్గ

PRESS MEET KMM

Khammam/17.10.2023 PRESS MEET; బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి పువ్వాడ కామెంట్స్… 15 వ తేదీన అందరూ బీ ఫాంలు అందుకున్న తర్వాత సమావేశంలో పాల్గొంటున్నాం. గడచిన 5ఏళ్లు ప్రజలు మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీలో చూశారు.…

ఖమ్మం నగరంలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు

తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ ఖమ్మం నగరంలోని 16, 56వ డివిజన్ లో ఎర్పాటు చేసిన ముద్దపప్పు బతుకమ్మ వేడుకల్లో మంత్రి దంపతులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, పువ్వాడ వసంతలక్ష్మీ గార్లు పాల్గొని బతుకమ్మలు ఆడారు. తెలంగాణ…

*శ్రీ కీ”శే”పల్లా జాన్ రాములు గారి 85వ జయంతిని పరిష్కరించుకుని ఐదు రోజుల ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన పల్లా కిరణ్ కుమార్*

ఖమ్మం నగరంలో బుధవారం *శాంతినగర్ మిషన్ హాస్పిటల్* ప్రాంగణములో *పేదల పక్షపాతి పీడిత ప్రజల నాయకులు స్వర్గీయ శ్రీ కీ॥శే॥ పల్లా జాన్ రాములు గారి 85వ జయంతి* సందర్భంగా *ఐదు రోజుల ఉచిత వైద్య శిబిరంలో భాగంగా మొదటిరోజు కార్యక్రమాన్ని పల్లా కిరణ్ కుమార్* ప్రారంభించారు . అనంతరం *పల్లా జాన్ రాములు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి ఒక నిమిషం మౌనం* పాటించారు . ఈ *ఉచిత వైద్య శిబిరములో పెద్దలకు ప్రముఖ వైద్యులచే జ్వరము , దగ్గు , జలుబు , బి.పి., షుగర్ మరియు ముఖ్యముగా “చిన్న పిల్లలకు” సంబంధించిన ఆరోగ్య సమస్యలను నిపుణులైన వైద్యులచే వైద్యం చేయించి సంబంధించిన మందులను ఉచితంగా* అందజేశారు . సుమారుగా *పెద్దలు , చిన్నలు 300 మంది దాకా* పాల్గొని *విజయవంతం* చేశారు . ఈ కార్యక్రమంలో డాక్టర్లు రఘు , చందన , సాయి సంపత్ కృష్ణ , మిషన్ హాస్పిటల్ మేనేజర్ కృష్ణకుమారి , చిలకబత్తిని కనకయ్య , స్పందన , లక్ష్మి , సుజాత , అబ్రహం , సత్యనారాయణ , గిరి , జగన్ , సురేష్ , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు .

శ్రీ కీ”శే”పల్లా జాన్ రాములు గారి 85వ జయంతిని పరిష్కరించుకుని ఐదు రోజుల ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన పల్లా కిరణ్ కుమార్ ఖమ్మం నగరంలో బుధవారం శాంతినగర్ మిషన్ హాస్పిటల్ ప్రాంగణములో పేదల పక్షపాతి పీడిత ప్రజల నాయకులు స్వర్గీయ…

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 3.10 కోట్ల అభివృద్ధి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి పువ్వాడ

Khammam/08.10.2023 తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ రూ.3.10 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ. ఖమ్మం నగరంలోని 38, 58వ డివిజన్లలో రూ.3.10 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు ఆదివారం సాయంత్రం రవాణా శాఖ…

You missed