మన బస్తి మనబడి కార్యక్రమాన్ని ఖమ్మం నగరంలో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
మొదటి విడత మన బస్తి – మన బడి కార్యక్రమంలో భాగంగా మామిళ్ళగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు. పాల్గొన్న మేయర్ నీరజ గారు,కలెక్టర్ గౌతమ్ గారు,సుడా చైర్మన్ విజయ్ కుమార్…
