భారత జాగృతి జంతర్ మంతర్ ఢిల్లీలో నిరసన దీక్ష …..

పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు …భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరసన దీక్ష ప్రారంభించారు. మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలనే నిరసన తెలియజేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు #WomensReservationBill చేయాలనే డిమాండ్‌తో కల్వకుంట్ల కవిత గారు దీక్ష చేస్తున్నారు.

BharatJagruthiHungerStrike

KalvakuntlaKavitha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed