Khammam/30.09.2023

తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ

▪️ఖమ్మం Vdo’s కాలని నందు రూ.8.54 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను ప్రారంభించిన మంత్రులు కేటిఆర్ గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు..

▪️కాల్వొడ్డు వద్ద రూ.690.52 కోట్లతో మున్నేరు RCC రక్షణ గోడల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

▪️మున్నేరు వద్ద రూ.180 కోట్లతో నిర్మించనున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

▪️గట్టయ్య సెంటర్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నందు LRS నిధులు రూ.20 కోట్లతో నిర్మించనున్న రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

▪️ఇటీవలే మంత్రి కేటిఆర్ గారు మంజూరు చేసిన TUFIDC నిధులు రూ.100 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed