Month: October 2023

డిసిసిబి సీఈవో శ్రీ అట్లూరి వీరబాబు పదవీ విరమణ:-
ఆర్బిఐ ఫిట్ అండ్ ప్రాపర్ క్రైటీరియా ప్రకారం ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నందు ది.19.10.2020 నాడు బ్యాంక్ సీఈఓ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ అట్లూరి వీరబాబు గారు ఈరోజుతో మూడు సంవత్సరాల కాల పరిమితి ముగియడంతో పదవీ విరమణ కార్యక్రమాన్ని బ్యాంక్ ప్రధాన కార్యాలయము ఖమ్మం నందు బ్యాంక్ అధ్యక్షులు శ్రీ కూరాకుల నాగభూషయ్య గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ సందర్భంగా బ్యాంకు అధ్యక్షుల వారు మాట్లాడుతూ వీరబాబు గారు బ్యాంక్ సీఈవో బాధ్యతలు స్వీకరించిన నాడు బ్యాంకు సుమారు 7.50 కోట్ల నష్టములలో ఉన్నదని అటువంటి స్థితి నుండి ఈరోజు బ్యాంక్ 22 కోట్ల లాభములో అర్జించే స్థాయికి వచ్చిందని మరియు ఎన్ పి ఏ లను గణనీయంగా తగ్గించాము అని సుమారు 90 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు, 50 మందికి బ్యాంకులో ఉద్యోగాలను కల్పించాము. సుమారు 70 సంఘములకు 30 కోట్లతో గోదాములను మరియు ఆఫీస్ బిల్డింగులను నిర్మించాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూనవరం, కుక్కునూరు బ్రాంచ్ లను తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక, అన్నపురెడ్డిపల్లి ప్రాంతాలకు తరలించామని బ్యాంక్ పాలకవర్గ సహాకారముతో సీఈవోగా వీరబాబు గారు జిల్లా యావత్ రైతాంగానికి విశేషమైన సేవలందించారని కొనియాడారు. బ్యాంక్ అధ్యక్షులు శ్రీ కూరాకుల నాగభూషయ్య గారి దంపతులు మరియు పాలకవర్గ సభ్యులు సీఈఓ వీరబాబు గారి దంపతులను ఘనంగా సత్కరించారు.వారి భావి జీవితం సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.

బ్యాంక్ సీఈఓ వీరబాబు గారు మాట్లాడుతూ ఈ మూడు సంవత్సర కాల పరిమితిలో బ్యాంకును మంచి స్థానంలో ఉంచుటకు శక్తి వంచన లేకుండా పనిచేశానని అభివృద్ధి దిశకు ప్రయాణం చేయుటకు నా వంతు కృషి చేశానని, బ్యాంక్ అధ్యక్షులు మరియు పాలకవర్గ…

పలు డివిజన్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు సాదరంగా ఆహ్వానించిన డివిజన్ కార్పొరేటర్

Khammam/18.10.2023 విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు ఖమ్మం నగరంలోని పలు డివిజన్ లలో ఎర్పాటు చేసిన అట్ల బతుకమ్మ వేడుకల్లో మంత్రి దంపతులు పువ్వాడ అజయ్ కుమార్, పువ్వాడ వసంత లక్ష్మీ, కోడలు సాయి శిరిని లు పాల్గొన్నారు.…

కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కురుమలు యాదవుల సంఘం వినతి పత్రం అందించారు

యాదవ కురుమల సమస్యలను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించాలి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కో కమిటీ కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి వినతి పత్రం. జిల్లా గొర్రెల పెంపకం దారుల సంఘం అధ్యక్షులు , డిసిసిబి డైరెక్టర్ మేకల…

PRESS MEET KMM

Khammam/17.10.2023 PRESS MEET; బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి పువ్వాడ కామెంట్స్… 15 వ తేదీన అందరూ బీ ఫాంలు అందుకున్న తర్వాత సమావేశంలో పాల్గొంటున్నాం. గడచిన 5ఏళ్లు ప్రజలు మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీలో చూశారు.…

ఖమ్మం నగరంలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు

తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ ఖమ్మం నగరంలోని 16, 56వ డివిజన్ లో ఎర్పాటు చేసిన ముద్దపప్పు బతుకమ్మ వేడుకల్లో మంత్రి దంపతులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, పువ్వాడ వసంతలక్ష్మీ గార్లు పాల్గొని బతుకమ్మలు ఆడారు. తెలంగాణ…

*శ్రీ కీ”శే”పల్లా జాన్ రాములు గారి 85వ జయంతిని పరిష్కరించుకుని ఐదు రోజుల ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన పల్లా కిరణ్ కుమార్*

ఖమ్మం నగరంలో బుధవారం *శాంతినగర్ మిషన్ హాస్పిటల్* ప్రాంగణములో *పేదల పక్షపాతి పీడిత ప్రజల నాయకులు స్వర్గీయ శ్రీ కీ॥శే॥ పల్లా జాన్ రాములు గారి 85వ జయంతి* సందర్భంగా *ఐదు రోజుల ఉచిత వైద్య శిబిరంలో భాగంగా మొదటిరోజు కార్యక్రమాన్ని పల్లా కిరణ్ కుమార్* ప్రారంభించారు . అనంతరం *పల్లా జాన్ రాములు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి ఒక నిమిషం మౌనం* పాటించారు . ఈ *ఉచిత వైద్య శిబిరములో పెద్దలకు ప్రముఖ వైద్యులచే జ్వరము , దగ్గు , జలుబు , బి.పి., షుగర్ మరియు ముఖ్యముగా “చిన్న పిల్లలకు” సంబంధించిన ఆరోగ్య సమస్యలను నిపుణులైన వైద్యులచే వైద్యం చేయించి సంబంధించిన మందులను ఉచితంగా* అందజేశారు . సుమారుగా *పెద్దలు , చిన్నలు 300 మంది దాకా* పాల్గొని *విజయవంతం* చేశారు . ఈ కార్యక్రమంలో డాక్టర్లు రఘు , చందన , సాయి సంపత్ కృష్ణ , మిషన్ హాస్పిటల్ మేనేజర్ కృష్ణకుమారి , చిలకబత్తిని కనకయ్య , స్పందన , లక్ష్మి , సుజాత , అబ్రహం , సత్యనారాయణ , గిరి , జగన్ , సురేష్ , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు .

శ్రీ కీ”శే”పల్లా జాన్ రాములు గారి 85వ జయంతిని పరిష్కరించుకుని ఐదు రోజుల ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన పల్లా కిరణ్ కుమార్ ఖమ్మం నగరంలో బుధవారం శాంతినగర్ మిషన్ హాస్పిటల్ ప్రాంగణములో పేదల పక్షపాతి పీడిత ప్రజల నాయకులు స్వర్గీయ…

వైరా నియోజకవర్గంలో పలువురిని పరామర్శించిన భానోత్ మదన్లాల్ మాజీ ఎమ్మెల్యే

వైరా మున్సిపాలిటీలో పలువురిని పరామర్శించిన బాణోత్ మదన్ లాల్ వైరా మున్సిపాలిటీలో సోమవారం వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాణోత్ మదన్ లాల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఐదో వార్డులో అనారోగ్యంతో బాధపడుతున్న వజినేపల్లి చక్రవర్తి భార్య వజినేపల్లి శశికళను…

భద్రాచలం నియోజకవర్గ పరిధిలో 15.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి అజయ్ ఎమ్మెల్యే mla వీరయ్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో రూ.15.10 కోట్లతో పలు అభివృద్ది పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. భద్రాచలం, చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం, వాజేడు మండలాల్లో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన1985 .86. 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఉపాధ్యాయులు కలయికపాల్వంచ పట్నం ప్రభుత్వ బోలేరు గూడెం పాఠశాల జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన విద్యార్థులు ఉపాధ్యాయులు కలయికతో ఆనందంతో ఉప్పొంగిన విద్యార్థి…

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 3.10 కోట్ల అభివృద్ధి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి పువ్వాడ

Khammam/08.10.2023 తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ రూ.3.10 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ. ఖమ్మం నగరంలోని 38, 58వ డివిజన్లలో రూ.3.10 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు ఆదివారం సాయంత్రం రవాణా శాఖ…

You missed