పాలు ప్రభుత్వ స్కీముల ద్వారా ఒకటి పాయింట్ 1.92 కోట్లు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
Raghunadapalem/03.10.2023 తేజ వార్త పత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ ఖమ్మం నియోజవర్గం రఘునాథపాలెం మండలంలో పరికలబొడు తండా, మల్లేపల్లి, రాములు తండా, బావాజీ తండా, జింకల తండా గ్రామాల్లో NREGS, SDF, SUDA నిధులు రూ.1.92కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులను…
