25-12-23(సోమవారం )-సత్తుపల్లి పట్టణం – MR గార్డెన్స్ – సత్తుపల్లి పట్టణం లోని MR గార్డెన్స్ లో సింగరేణి ఎన్నికల ప్రచారం సందర్బంగా సత్తుపల్లి సింగరేణి కార్మికుల ను కలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సత్తుపల్లి నియోజకవర్గం MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు మరియు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు…. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల కు అండగా ఉంటుంది అని, సింగరేణి కార్మికుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని నెరవేరుస్తుంది అని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూనియన్ INTUC ని గెలిపించాలి అని సింగరేణి కార్మికులకు తెలిపారు…. INTUC గుర్తు గడియారం గుర్తు కు ఓటు వేసి గెలిపించాలి అని కార్మికుల ను కోరారు… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, పేద ప్రజల ప్రభుత్వం, కార్మికుల ప్రభుత్వం అని తెలిపారు…. సత్తుపల్లి సింగరేణి కార్మికుల కు పూర్తి స్థాయి లో కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అని తెలిపారు.. అనంతరం క్రిస్మస్ పండుగ సందర్బంగా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు …

ByVNB News

Dec 25, 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed