25-12-23(సోమవారం )-సత్తుపల్లి పట్టణం – MR గార్డెన్స్ – సత్తుపల్లి పట్టణం లోని MR గార్డెన్స్ లో సింగరేణి ఎన్నికల ప్రచారం సందర్బంగా సత్తుపల్లి సింగరేణి కార్మికుల ను కలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సత్తుపల్లి నియోజకవర్గం MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు మరియు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు…. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల కు అండగా ఉంటుంది అని, సింగరేణి కార్మికుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని నెరవేరుస్తుంది అని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూనియన్ INTUC ని గెలిపించాలి అని సింగరేణి కార్మికులకు తెలిపారు…. INTUC గుర్తు గడియారం గుర్తు కు ఓటు వేసి గెలిపించాలి అని కార్మికుల ను కోరారు… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, పేద ప్రజల ప్రభుత్వం, కార్మికుల ప్రభుత్వం అని తెలిపారు…. సత్తుపల్లి సింగరేణి కార్మికుల కు పూర్తి స్థాయి లో కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అని తెలిపారు.. అనంతరం క్రిస్మస్ పండుగ సందర్బంగా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు …

ByVNB News

Dec 25, 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు