


మున్నేరు వంతెన పై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జిని పబ్లిక్ అవసరానికి అనుకూలమైన
వై జంక్షన్ ని ఏర్పాటు చేయాలని
ఖమ్మం నవంబర్ 7 (( మన జ్యోతి ప్రతినిధి ))
ఖమ్మం మున్నేరు కాల్వ ఒడ్డు సమీపంలో సమీప దూరంలో వై జంక్షన్ ఏర్పాటు చేయాలని ప్రాముఖ్య వ్యాపారులు వర్తకులు ప్రజలు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ విసిటింగ్ చేసి సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం పురోగతిని అడిగి స్థితిగతులను అక్కడ ఉన్న స్థానికులను అడిగి తెలుసుకున్నారు విజిటింగ్ చేసిన కలెక్టర్ కి అక్కడ స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఇందు స్మశాన వాటిక కర్మకాండ భవనం పోకోకుండా కాంపెన్సేషన్. ఇవ్వకుండా వై జంక్షన్ నిర్మిస్తే ప్రజలకు అనుకూలంగా ఉంటుందని ప్రజల అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది దర్గా మసీదు షాప్స్ కోల్పోకుండా కాంపెన్సేషన్ ఇవ్వకుండా వై జంక్షన్ పెట్టడం వల్ల ప్రజలకి సుఖవంతమైన ప్రయాణం జరుగుతుందని స్థానిక ప్రజలు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు యొక్క కార్యక్రమానికి హిందూ స్మశాన వాటిక కమిటీ సభ్యులు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రాన్ని అందించడం జరిగింది మరియు స్థానిక మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టిలో కూడా తీసుకెళ్లడం జరిగింది. దీనిపైన స్పందించిన మంత్రి డిపిఆర్ కూడా తయారైంది దీనిపైన నేను అధికారులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసి తగిన న్యాయం చేస్తా అని హామీ ఇచ్చినారు
