ఖమ్మం/పాలేరు మన జ్యోతి బ్యూరో ఆగస్టు 7

పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు

పల్లెర్ల రాము అధ్యక్షత నా బారుగూడెం గ్రామంలో వృద్ధుల వితంతువుల వికలాంగుల సమావేశం జరిగింది ఇ సమావేశానికి ముఖ్య అతిధులుగా కనకం జనార్ధన్ మాదిగ విచేసి మాట్లాడుతూ వృద్ధుల వితంతువుల వికలాంగుల మరియు గీత చేనేత బీడీ కార్మికులు, వంటరి మహిళల మరియు డయాలసిస్ పేషెంట్లకు ఫించన్లు వెంటనే ఇవలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కొత్త ఫెంచన్లు ఇవాలని ప్రభుత్వన్నీ డిమాండ్ చేశారు అందులో భాగం గానే రేపు ఉదయంఅనగా శుక్రవారం 10గంటలకు పాలేరు నియోజకవర్గ వికలాంగుల మహా గర్జన సభ స్టార్ ఫంక్షన్ హాల్ జిళ్లచెరవు గ్రామం లో జరుగుతుంది దీనికి ముఖ్య అతిదీలుగా వికలాంగుల ఆత్మబంధువు మరియు పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ గారు విచేయుచునారు కావున ఈయొక్క మీటింగ్ ను ఖమ్మం రూరల్ మండలంలోనీ అన్ని గ్రామాల నుండి వృద్ధుల వితంతువుల వికలాంగుల మరియు వంటరి మహిళలు, గీత, నేత, కార్మికులు అందరూ విచేసి విజయవంతం చేయగలరని కోరుతున్నాం. అందులో భాగంగా ఈ గ్రామంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడిగా పల్లెర్ల గోపయ్య గారు ఉపాధ్యక్షులుగా పల్లెర్ల బుచ్చయ్య గారు ప్రధాన కార్యదర్శిగా చామకూరి రామయ్య సహాయ కార్యదర్శి పల్లెర్ల కాటయ్య కార్యదర్శి గా సూరారపులాలమ్మ కార్యవర్గం పల్లెర్ల సావిత్రి సూరారపు భద్రమ్మ పావురాలు ఈశ్వరమ్మ బొడ్డు వజ్రమ్మ పల్లెర్ల రాంబాయి మొదలగు వారిని ఎన్నుకోవడం జరిగింది . బారుగూడెం గ్రామంలో వృద్ధుల వితంతువుల ,

సామాజిక ఉద్యమభివందనలతో సిరిపురపు బొందయ్య మాదిగ,

MSP ఖమ్మం రూరల్ మండలం అధ్యక్షులు కనకం జనార్ధన్ మాదిగ

MSP,MRPS, ఖమ్మం రూరల్ మండలం ఇన్చార్జి ఖమ్మం జిల్లా కార్యదర్శి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed