Khammam/VNB TV NEWS/20.06.2023/STAFF REPORTER VEMPATTI NAIDU

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు భాగంగా నేడు విద్యా దినోత్సవం సందర్భంగా ఖమ్మం NSP క్యాంపులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.45.06 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు..

అనంతరం DPRC భవనంలో జరిగిన విద్యా సంబరాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉత్తమ విద్యార్థులను మంత్రి అభినందనలు తెలిపి సత్కరించారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవలే 10వ తరగతిలో వంద శాతం పాస్ అయిన ఉపాధ్యాయులను సబ్జెక్ట్స్ వారీగా ప్రశంసా పత్రాలు, మెమెంటో లు అందజేశారు.

ఇదే ఒరవడి ప్రతి ఏడాది కొనసాగించాలని మంత్రి సూచించారు. రానున్న సంవత్సరంలో మరింత ఉత్తీర్ణత శాతం పెరిగే విధంగా ఉపాద్యాయులు కృషి చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు