ఎంపీ వద్దిరాజు లక్ష్మీపురంలో బీఆర్ఎస్ సభ ఏర్పాట్ల పరిశీలన

మన జ్యోతి దినపత్రిక ఖమ్మం జిల్లా బ్యూరో వెంపటి నాయుడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో సోమవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ “ప్రజా ఆశీర్వాద సభ”జరుగుతుంది.ఈ సభకు బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు హాజరై అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.ఇందుకు సంబంధించి నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో ఏర్పాటు చేస్తున్న సభాస్థలిని,హెలిప్యాడును ఎంపీ రవిచంద్ర స్థానిక ఎమ్మెల్యే,పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుతో కలిసి ఆదివారం మధ్యాహ్నం పరిశీలించారు.పనుల్లో నిమగ్నమైన సిబ్బందికి ఎంపీ వద్దిరాజు పలు సూచనలు చేశారు,సలహాలిస్తూ త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ సందర్భంగా బూర్గంపాడు జెడ్పీటీసీ శ్రీలతా రెడ్డి, బీఆర్ఎస్ కొత్తగూడెం నియోజకవర్గ సమన్వయకర్త బత్తినీడి ఆది విష్ణుమూర్తి తదితరులు ఉన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో సోమవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ “ప్రజా ఆశీర్వాద సభ”జరుగుతుంది.ఈ సభకు బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు హాజరై అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.ఇందుకు సంబంధించి నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో ఏర్పాటు చేస్తున్న సభాస్థలిని,హెలిప్యాడును ఎంపీ రవిచంద్ర స్థానిక ఎమ్మెల్యే,పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుతో కలిసి ఆదివారం మధ్యాహ్నం పరిశీలించారు.పనుల్లో నిమగ్నమైన సిబ్బందికి ఎంపీ వద్దిరాజు పలు సూచనలు చేశారు,సలహాలిస్తూ త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ సందర్భంగా బూర్గంపాడు జెడ్పీటీసీ శ్రీలతా రెడ్డి, బీఆర్ఎస్ కొత్తగూడెం నియోజకవర్గ సమన్వయకర్త బత్తినీడి ఆది విష్ణుమూర్తి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు