నేడే గొప్ప ప్రారంభం శ్రీ దర్శిని హాస్పిటల్

ఖమ్మం బ్యూరో డిసెంబర్ 21 తెలుగు ప్రభ
శ్రీధర్ కాంప్లెక్స్ మయూరి సెంటర్
శుక్రవారం మేయర్ పూనుకోలు నీరజ తో శ్రీ దర్శిని హాస్పిటల్ ఉదయం 9:30 కి ప్రారంభించబడుతుంది.ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా స్కానింగ్ టెస్ట్ లు షుగర్ డయాలసిస్, కార్డియాలజిస్ట్, న్యూరో
ఫెలోషిప్ ఇన్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ డయాబెటిక్ స్పెషలిస్ట్
డాక్టర్ రాకేష్ ఎంబిబిఎస్ ఉస్మానియా ఎండి జనరల్ ఫిజీషియన్
విషజ్వరాలు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా, కోడిడ్ ,డయాబెటిస్, హార్ట్ ఎటాక్, ఫిట్స్ (మూర్చ వ్యాధి) క్రానిక్ కిడ్నీ డిసీస్ డయాలసిస్ థైరాయిడ్ పాయిజన్ కేసులు పాము కాటు, తేలుకాటు, కుక్క కాటుకు, జాండీస్ కి హైపటైటిస్, అల్సర్ అన్ని రకాల వ్యాధులకు టెస్టులు తక్కువ ధరలో అతి తక్కువ ధరలకు తీసుకొస్తున్న శ్రీ దర్శిని హాస్పిటల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు