ఖమ్మం మే 9 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు

కొణిదెన వారి రిసెప్షన్ వేడుక సప్తపది కళ్యాణ మండపం బైపాస్ రోడ్ ఖమ్మం

ఖమ్మం మే 9 //మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు//

ఖమ్మం జిల్లా టీఎన్జీవోస్ కార్యదర్శి బుల్లెట్ శ్రీనివాసరావు శ్రీలత దంపతుల జ్యేష్ట పుత్రుడు రుద్ర సాయి తేజ సిరి చందన రిసెప్షన్ వేడుక అంగరంగ వైభవంగా బంధుమిత్రులు స్నేహితులు శ్రేయోభిలాషులు యూనియన్ నాయకులు ఉన్నత అధికారులు ఉద్యోగ సంఘాలు వివిధ హోదాల్లో ఉన్న బంధువులు నూతన జంటని ఆశీర్వదించడం దీవించటం జరిగినది తదుపరి విందు పసందైన అయిన వంటకాలతో భోజనాలతో బంధువులు నూతన జంటని ఆశీర్వదించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల్లో టీజీవోస్ జనరల్ సెక్రెటరీ ఏలూరు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు టీఎన్జీవోస్ అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కొంగర వెంకటేశ్వరరావు కార్యదర్శి మోదుగుల వేలాద్రి తాళ్లూరి శ్రీకాంత్ మరియు వారి కమిటీ సభ్యులు హాజరయ్యారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు