Category: కొత్తగూడెం జిల్లా

డాక్టర్ మన్మోహన్ సింగ్ భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు డాక్టర్ మన్మోహన్ సింగ్ భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్యులు పొంగులేటి, భట్టి విక్రమార్క, తుమ్మల, వాకటి శ్రీహరి కొత్తగూడెం: మన జ్యోతి బ్యూరో వెంపటి…

పేదల కలలకు గృహాల శుభారంభం  బెండలపాడు గిరిజన గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి గృహప్రవేశం ప్రారంభించారు

పేదల కలలకు గృహాల శుభారంభం చుండ్రుగొండ (( మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు సెప్టెంబర్ 3 )) బెండలపాడు గిరిజన గ్రామం బుధవారం చారిత్రక ఘట్టానికి వేదికైంది. పల్లె వీధుల్లో మంగళవాయుల స్వరాలు మార్మోగాయి. గృహలక్ష్ముల కన్నీళ్లలో చిరునవ్వులు మెరిశాయి.…

భద్రాది జిల్లా అశ్వరావుపేటకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక

పేదల చిరకాల వాంఛ నెరవేరుతోంది… భద్రాద్రి రాముని సాక్షిగా చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం… లక్ష మందితో జరగనున్న ఇందిరమ్మ గృహప్రవేశ మహోత్సవం.. బెండలంపాడు గ్రామంలోసీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 27 ఇళ్ల గృహప్రవేశం.. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పేదలకు…

భద్రాది జిల్లా పాల్వంచ మండలంలో మంత్రుల సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఇంచార్జి మంత్రి వాకిటి శ్రీహరి మంత్రులు కలెక్టర్లు ఎంపీలు పాల్గొన్నారు

🔸 ఉమ్మడి ఖమ్మం జిల్లా, పాల్వంచ లో పథకాల అమలుపై జరిగినటువంటి మంత్రుల సమీక్ష సమావేశం లో పాల్గొన్న TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు. భద్రాది జిల్లా విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో…

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మాజీ మంత్రులు పువ్వాడ, సత్యవతిలతో కలిసి స్వర్గీయ రేగా లక్ష్మీనర్సమ్మకు నివాళులు

మన జ్యోతి బ్యూరో జూలై 18 వెంపటి నాయుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్,మెచ్చా నాగేశ్వరరావులు మాజీ శాసనసభ్యుడు రేగా…

వసతి గృహాల తనిఖీలు నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది ప్రియాంక అలా ఐఏఎస్

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి.. వసతి గృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.. వసతి గృహాల తనిఖీ లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి, మత్స్యశాఖ డైరెక్టర్ డాక్టర్. ప్రియాంక అల ఐఏఎస్* . వస్తి గృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చి, మెనూ ప్రకారం…

వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వ సహాయం అందాలి : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మరియు ఐటిడిఏ పిఓ రాహుల్ తో కలిసి అశ్వరావుపేట మండలం పెదవాగు ప్రాజెక్టు గండి ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం…

ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ రవిచంద్ర

ఎంపీ వద్దిరాజు లక్ష్మీపురంలో బీఆర్ఎస్ సభ ఏర్పాట్ల పరిశీలన మన జ్యోతి దినపత్రిక ఖమ్మం జిల్లా బ్యూరో వెంపటి నాయుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో సోమవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ “ప్రజా ఆశీర్వాద సభ”జరుగుతుంది.ఈ సభకు బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి…

భద్రాచలం నియోజకవర్గ పరిధిలో 15.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి అజయ్ ఎమ్మెల్యే mla వీరయ్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో రూ.15.10 కోట్లతో పలు అభివృద్ది పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. భద్రాచలం, చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం, వాజేడు మండలాల్లో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన1985 .86. 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఉపాధ్యాయులు కలయికపాల్వంచ పట్నం ప్రభుత్వ బోలేరు గూడెం పాఠశాల జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన విద్యార్థులు ఉపాధ్యాయులు కలయికతో ఆనందంతో ఉప్పొంగిన విద్యార్థి…

You missed