Category: కొత్తగూడెం జిల్లా

భద్రాది కొత్తగూడెం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వ చీఫ్ విప్ రేగ కాంతారావు పాల్గొన్నారు

Kothagudem/09.09.2023 తేజ వార్త దినపత్రిక తెలంగాణ భద్రాది కొత్తగూడెం జిల్లా సిటీ రూ.35.40 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి పువ్వాడ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిసెట్టి ఆత్మీయ సమ్మేళన

VNB TV NEWS BCM staff reporter vempatti Naidu జిల్లా ప్రజల ప్రేమాభిమానాలు మరువలేనివని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో హైదరాబాద్ కలెక్టర్ గా బదిలీపై వెళ్తున్నందున ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా…

బోడు భూముల పట్టాలను పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు పువ్వాడ అజయ్ కుమార్ ఎంపీ నామ రవిచంద్ర

VNB TV NEWS staff reporter vampatti Naidu పోడు భూమి పట్టాలు పంపిణీ చేసిన మంత్రులు హరీష్ రావు, పువ్వాడ. ▪️జిల్లాలో మొత్తం 50,595 మంది పోడు రైతులకు గాను 1,51,195 ఎకరాలు పంపిణీ. ▪️పట్టాలు పొందిన ప్రతి రైతుకు…

సురక్ష దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఎస్పి వినీత్ ips కోరడమైనది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాVNB news staff reporter vempatti Naidu సురక్షా దినోత్సవ వేడుకలలో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ అవతరణ దశాబ్ది…

బిజెపి హటావో సింగరేణి బచావో మంత్రి పువ్వాడ అజయ్

★బీజేపీ హఠావో సింగరేణి బచావో:- మంత్రి పువ్వాడ ◆సింగరేణిని కాపాడుకుంటాం..మోడీకి గుణపాఠం చెపుతాం:- మంత్రి అజయ్ కుమార్ ◆వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని మంత్రి పువ్వాడ డిమాండ్ ◆బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో మహాధర్నా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని…

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలెక్టర్

భద్రాద్రిలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు ఎంపీ రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి స్వామి వారికి తలంబ్రాలు సమర్పించారుభద్రాద్రి శ్రీసీతారామ చంద్ర స్వామి వారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవం కన్నుల పండువగా జరిగింది.ఈ సందర్భంగా భద్రాచలం పట్టణంలో పలుచోట్ల స్వాగత…

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర దంపతులు పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడం జరిగింది

పెద్దమ్మతల్లిని దర్శించుకున్న ఎంపీ రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులురాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, విజయలక్ష్మీ పుణ్య దంపతులు పాల్వంచ పెద్దమ్మతల్లిని దర్శించుకున్నారు.భద్రాద్రి శ్రీసీతారామ చంద్రస్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవంలో పాల్గొని తిరిగి ఖమ్మం వస్తూ మార్గమధ్యంలో పాల్వంచ జగన్నాథపురంలో కొలువైన పెద్దమ్మతల్లిని రవిచంద్ర,…

జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో శ్రీ రుక్మిణి సమేత శ్రీ సంతాన వేణుగోపాలస్వామి వారి పున ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం గారు దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. తదుపరి ఆలయ కమిటీ వారు చైర్మన్ గారిని శాలువాతో సత్కరించారు.

సకల సౌకర్యాలతో కార్పొరేట్ తీటుగా ప్రభుత్వ విద్య

పొలిటికల్ పవర్ న్యూస్ 9 ప్రతినిధి వెంపటి నాయుడు సకల సౌకర్యాలతో కార్పొరేట్ కి ధీటుగా ప్రభుత్వ విద్యా.. ▪️విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు ఆధునీకరణ.. నాణ్యమైన విద్య. ▪️ రూ.16.92 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన…

You missed