Category: మధిర నియోజకవర్గం

విద్యార్థులకు న్యాయమైన పోషక ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు

ఖమ్మం విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు నవంబర్ 25 విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలి…. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి విద్యార్ధుల నైపుణ్యానికి కృషి తోడైతే అద్భుత విజయాలు సాధ్యం పదవతరగతి ప్రాక్టీస్ పరీక్షలు రాయడం వల్ల ఒత్తిడి…

మధిర నియోజకవర్గ ఎర్రుపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి బట్టి విక్రమార్క

*నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి….. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు *ఎర్రుపాలెం మండలంలో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, జి.పి., ఆరోగ్య…

ముదిగొండ మండలంలో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ ముదిగొండ సమావేశంలో.. ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 13 మన జ్యోతి బీజేపీ పాలకులు తమకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై ఐటీ,డీ, సీబీఐలతో దాడులు చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నరు: ఎంపీ రవిచంద్ర బీజేపీ నాయకుల వేధింపులకు మహానేత కేసీఆర్,…

భద్రాద్రి, థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి బయలుదేరి ఎర్రుపాలెం మండలం పెద్ద గోపవరం గ్రామానికి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్, డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మధిర నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు

పెద్ద గోపవరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద క్రేన్ ద్వారా భారీ గజమాల వేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సత్కరించిన మధిర నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు. జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

మధిర పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు భూమి పూజలు చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

మధిరలో విస్తృతంగా పర్యటించిన మంత్రి పువ్వాడ.. ▪️ట్యాంక్ బండ్, వెజ్ & నాన్ వెజ్ మార్కేట్ ప్రారంభం.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ▪️భారీ వాహనాలతో మంత్రి పువ్వాడ కు ర్యాలీతో స్వాగతం పలికిన BRS శ్రేణులు.. మధిర నియోజకవర్గం కేంద్రంలో…

అకాల వర్షాలకి పంట నష్టం పై ముఖ్యమంత్రి కేసీఆర్ కి వినతి పత్రం తమ్మినేని వీరభద్రం

ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతి పత్రం అందజేస్తున్న తమ్మినేని వీరభద్రం నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 20 వేలు పరిహారం ఇవ్వాలి: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 20వేల రూపాయలు నష్టపరిహారం…

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

కౌలు రైతుల్ని ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు డిమాండ్ ఇటీవల అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతుల పంట పొలాలను తెలుగుదేశం పార్టీ పోరాట ఫలితమే ఈరోజు ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి నష్టపోయిన పంటలను…

అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్‌ భరోసా.. ఎకరానికి 10 వేలు సాయం.. ▪️మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారితో మీడియా సమావేశం. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.…

అకాల వర్షాలకి పంట నష్టాన్ని స్వయానా పరిశీలించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా రాక

రేపు జిల్లాల్లో సీఎం పర్యటన.. పంటలను పరిశీలించనున్న కేసీఆర్‌ ఖమ్మం జిల్లాకు సీఎం రాక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. ఇటీవల…

You missed