రాష్ట్ర రవాణాశాఖ మంత్రి,ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాతగా పువ్వాడ అజయ్ కుమార్ గారి జన్మదినోత్సవం సందర్భంగా
ఈ రోజు ఖమ్మం నగరంలోని 44 వ డివిజన్లోని కుల్ఫాయే రాశుద్దిన్ మసీద్,ఆశ్రిన్ ముబషరా మసీద్,మసీద్ – ఏ- తోహిద్ నందు కార్పొరేటర్ పాలెపు విజయ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు,మంత్రి గారి PA చిరుమామిళ్ల రవి కిరణ్.

: అనంతరం 44 వ డివిజన్ నందు ముస్లిం సోదరులకు ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు ( మూడు మసీదుల తరఫున 700 ముస్లిం సోదర సోదరీమణులకు డిన్నర్) కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పాలెపు విజయ వెంకటరమణ,
బిఆర్ఎస్ పార్టీ నాయకులు జానీ,అబ్బాస్, ప్రచార కార్యదర్శి షకీనా,డివిజన్ నాయకులు,మసీద్ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు