ఖమ్మం, జూన్ 21: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం “ఆధ్యాత్మిక దినోత్సవం” పురస్కరించుకుని స్థానిక వాసవి గార్డెన్ నందు అంగరంగ వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణ వేడుకలు జరిగాయి. ఇట్టి వేడుకల్లో రాష్ట్ర రవాణా శాఖా మంత్రి దంపతులు పువ్వాడ అజయ్ కుమార్, వసంత లక్ష్మి, జిల్లా కలెక్టర్ దంపతులు వి.పి. గౌతమ్, గౌతమీ లు హాజరై స్వామి వారి కళ్యాణంలో పాల్గొని ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కళ్యాణ వేడుకల్లో డి.సి.సి.బి. చైర్మన్ కూరాకుల నాగభూషణం, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, దేవాదాయ అసిస్టెంట్ కమీషనర్ సులోచన, కార్పొరేటర్లు పగడాల నాగరాజు శ్రీవిద్య, కమర్తపు మురళి, రామ్మోహన్, వేద పండితులు రఘు నారాయణచార్యులు, వాసుదేవ చార్యుల బృందం, దాములూరి వీరభద్రం, క్రిష్ణ శర్మ, రామ శర్మ, రమేష్ శర్మ, భార్గవ చార్యులు, ప్రసాద్ శర్మ, కార్పొరేటర్లు సరిపూడి రమాదేవి, చిరుమామిళ లక్ష్మి,

మందడపు లక్ష్మి, సరస్వతి, కమల, మాటేటి అరుణ, తోట ఉమారాణి, కన్నం వైష్ణవి, రుద్రగాని శ్రీదేవి, వెంకటేశ్వర్లు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు