కులవృత్తిదారులను ఆర్థికంగా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు
విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు సిఎం కేసిఆర్ గారి చిత్రపటానికి క్షీరాభిషేకం.. కుల, చేతి వృత్తుల పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో వారికి రూ.లక్ష ఇవ్వాలని తలచి నేటి నుండి అమలు…
