జై అజయ్ అన్న జై
జై అజయ్
ఈరోజు ఖమ్మం అర్బన్ ICDS ప్రాజెక్టులోనీ భూర్హన్పురం సెక్టర్ లోని 43,44,45,49,50,52,58 గల డివిజన్ లను మా డివిజన్ PRTU భవన్ నందు 44 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పాలెపు విజయ
వెంకటరమణ గారి ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లు పోషణ మాసం సందర్భంగా సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించారు
ఈ కార్యక్రమానికి ICDS CDPO కవిత గారు సూపర్వైజర్ సుధా భవాని గారు సఖి కేంద్రం సరిత గారు విచ్చేసినారు. గర్భిణీలకు వారి కుటుంబ సభ్యులకు, అంగన్వాడి టీచర్లకు, ఆర్పీలకు, ఏఎన్ఎం లకు, ఆశా వర్కర్లకు, కార్పొరేటర్ విజయ గారు భోజనాలు ఏర్పాటు చేసి స్వయంగా అందరికీ భోజనం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గర్భిణీలకు కార్పొరేటర్ గారు టాబ్లెట్స్ ఇచ్చి వారికి తగు సూచనలను చెప్పడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు