Month: September 2023

రఘునాథపాలెం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి పువ్వాడ

Raghunadapalem/28.09.2023 తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం కోయచలక, రేగులచలక గ్రామాల్లో రూ.1.20 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్లు, డొంక రోడ్లు, హై మాస్ట్ లైట్స్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్…

వీర నారీ చాకలి ఐలమ్మ జయంతికి ఘన నివాళి అర్పించిన మంత్రి పువ్వాడ అజయ్ ఎంపీ రవిచంద్ర కలెక్టర్

Khammam/26.09.20230 తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ వీర‌నారి చాక‌లి ఐల‌మ్మ‌కు నివాళుల‌ర్పించిన పువ్వాడ. ఖమ్మం బైపాస్ రోడ్ లో BC ఆత్మగౌరవ భవనం ఐక్యవేదిక ప్రారంభవానికి సిద్దంమైంది. సీఎం కేసీఆర్ వలనే తెలంగాణ ఉద్యమ కారులు, తెలంగాణ పోరాట…

ఐసిడిఎస్ సిడిపిఓ ఆధ్వర్యంలో 44 డివిజన్లో అన్న ప్రసన్న కార్యక్రమాలు శ్రీమంతాలు నిర్వహించటం

జై అజయ్ అన్న జైజై అజయ్ఈరోజు ఖమ్మం అర్బన్ ICDS ప్రాజెక్టులోనీ భూర్హన్పురం సెక్టర్ లోని 43,44,45,49,50,52,58 గల డివిజన్ లను మా డివిజన్ PRTU భవన్ నందు 44 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పాలెపు విజయవెంకటరమణ గారి ఆధ్వర్యంలో…

హైదరాబాద్ నగరంలో పరుగులు తీయనున్న గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు

తేజ వార్త దినపత్రిక తెలంగాణ హైదరాబాద్ సిటీ హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌రుగులు తీయ‌నున్న “గ్రీన్ మెట్రో ల‌గ్జ‌రీ ఏసీ బ‌స్సులు”.. ▪️ప‌ర్యావ‌ర‌ణ‌ హిత‌మైన బ‌స్సులను అందుబాటులోకి తెస్తోన్న టీఎస్ఆర్టీసీ. ▪️20న రాష్ట్ర ర‌వాణా శాఖ‌ మంత్రి పువ్వాడ‌ చేతుల మీదుగా లాంఛనంగా…

శ్రీ శ్రీ శ్రీ మద్ది విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి ఉత్సవాలనే ఘనంగా స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో 27 వార్షికోత్సవాలు పోతులూరి బ్రహ్మేంద్రస్వామి గుడి ఆవరణంలో విశ్వభగవాను జయంతి కార్యక్రమాన్ని స్తంభాద్రి నగర స్వర్ణకారుల సంఘం సర్వ సభ్యుల మరియు భక్తుల ఆధ్వర్యంలో భగవాన్ జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విశ్వకర్మ విశ్వబ్రాహ్మణులు ఐక్యవేదిక అధ్యక్షులు కార్యదర్శులు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు
ఉదయం విశ్వేశ్వర పూజ పుణ్యవచనం దీక్ష కంకణ దారుణం అఖండ దీపారాధన గాయత్రీ సమేత విరాట్ విశ్వకర్మ సహిత సర్వదేవత అవగాహనము అగ్ని ప్రతిష్ట విశ్వకర్మ మహా యజ్ఞం మహా ఆశీర్వచనం నారాయణ సేవ గాయత్రీ విశ్వకర్మ అన్నదాన వితరణ తదుపరి జండా ఆవిష్కరణ మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం చేయుట జరుగుతుంది అధ్యక్షులు కడలి పరబ్రహ్మం కార్యదర్శి చిట్టోజు చిదంబరాచారి కోశాధికారి ఉత్తరాల దుర్గాప్రసాద్ నగర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గౌరోజు వసంత బాబు కార్యదర్శి వెంకటేశ్వర్లు కోశాధికారి బ్రహ్మచారి కమిటీ సభ్యులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి

31వ డివిజన్ పటేల్ సమాజ్ అధ్యక్షుడు సురేష్ పటేల్ మట్టి గణపతి వితరణ

31వ డివిజన్ బోసుమ సెంటర్లో మట్టి గణపతులను వితరణ చేసిన పటేల్ సమాజ్ ఖమ్మం ఉచిత ఏకో ఫ్రెండ్స్ గణేష్ మట్టి గణపతులను వితరణ చేసిన పటేల్ సమాజ్నీటి కాలుష్యం మరియు గ్లోబల్ వార్మింగ్ ను నివారించడానికి 7 8 సంవత్సరాల…

శ్రీ విశ్వ సృష్టికర్త శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్

Khammam/10.09.2023 తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ శ్రీ విరాట్ విశ్వకర్మ గారి జయంతి కార్యక్రమములో పాల్గొన్న మంత్రి పువ్వాడ. శ్రీ విరాట్ విశ్వకర్మ గారి జయంతి సందర్భంగా రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు…

పేదలు సొంత ఇంటి కల నెరవేర్చేది గృహలక్ష్మి పథకం మంత్రి అన్నారు

పేదల సొంత ఇంటి కల ను నెరవేర్చే గృహ లక్ష్మీ.. మంత్రి పువ్వాడ.. ▪️గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాలు అందజేసిన మంత్రి పువ్వాడ. ▪️డబుల్ బెడ్ రూం ఇళ్లకు అదనంగా గృహ లక్ష్మీ పథకాన్ని అందిస్తున్న BRS ప్రభుత్వం. నియోజకవర్గానికి 3వేలు..…

రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబిబిఎస్ తరగతులను ప్రగతి భవన్ నుండి వర్చువల్ గా ప్రారంబించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.

ఈ సందర్భంగా *ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు కామెంట్స్*..

• ఈరోజు రాష్ట్ర చరిత్రలో సుదినం.
• ఒక రాష్ట్రం ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించడం దేశ వైద్య రంగ చరిత్రలోనే మొదటిసారి. ఇది సీఎం కేసిఆర్ పట్టుదలకు నిదర్శనం.
• రాష్ట్రంలో పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి రావాలని ఆయన మార్గ నిర్దేశంలో ఇంత గొప్ప విజయాన్ని సాధించాం.
• గత సంవత్సరం 8 కాలేజీలు ప్రారంభించి తెలంగాణ కొత్త రికార్డు సృష్టించింది. ఈ సంవత్సరం మన రికార్డును మనమే అధిగమించాం.
• ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ వాటా 43 శాతం. ఇది గొప్ప రికార్డు. దేశంలోని మిగితా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 57 శాతం సీట్లు మాత్రమే అందుబాటులోకి తెచ్చాయి.
• మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, 24 గంటల విద్యుత్తు సరఫరా, జిల్లాకో మెడికల్ కాలేజీ, రైతుబంధు వంటి కార్యక్రమాలతో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచింది.
• ఒకప్పుడు బెంగాల్ ఆలోచిస్తుంది.. దేశం అచరిస్తుంది అనే నానుడి ఉండేది. దాన్ని తిరగరాసిన ఘనత సీఎం కేసిఆర్ ది. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ అని సీఎం కేసీఆర్ సంకల్పిస్తే.. దేశం మొత్తం అదే దారిలో నడుస్తున్నది. ఇప్పుడు తెలంగాణ అచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారు.
• ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు.. సాధించుకున్న రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ ది.
• ఈరోజు అడ్మిషన్లు పొందిన వైద్య విద్యార్థులకు శుభాకాంక్షలు.
• ఇంత గొప్ప పవిత్ర యజ్ఞంలో నాకూ భాగస్వామ్యం కల్పించినందుకు సీఎం కేసీఆర్ కు హృదయ పూర్వక ధన్యవాదాలు. నమస్కారం.

రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబిబిఎస్ తరగతులను ప్రగతి భవన్ నుండి వర్చువల్ గా ప్రారంబించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు కామెంట్స్..

ఘనంగా మమత సిల్వర్ జూబ్లీ వేడుకలు

Khammam/14.09.2023 తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ ఘనంగా మమత సిల్వర్ జూబ్లీ వేడుకలు.. మమత మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా Combined Annual Day వేడుకలు మమత కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. మమత వైద్య…

You missed