తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ

ఖమ్మం అక్టోబర్ 5:
రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభివృద్ది రెండు కళ్ళు లాగా కొనసాగుతున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.
గురువారం ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం పంగిడి, NV బంజర, ములగుడెం, రజబ్అలీ నగర్, KV బంజర, మంగ్యా తండా, దొనబండ గ్రామలలో మంత్రి పువ్వాడ విస్తృతంగా పర్యటించారు.ఆయా గ్రామాల్లో మొత్తం రూ.2.90 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్స్, సీసీ సైడ్ డ్రైన్స్, డొంక రోడ్లను విస్తరించి మట్టి రోడ్లుగా అభివృద్ది, కల్వర్టులు, మంగ్య తండా, ములగుడెం, దొనబండ గ్రామ పంచాయతీ భావనలను ప్రారంభించారు. ప్రభుత్వం అందిస్తున్న స్పోర్ట్స్ కిట్స్ ను యువత కు పంపిణి చేశారు. వీటితో పాటు పలు అభివృద్ది పనులకు మంత్రి పువ్వాడ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
గ్రామ కూడళ్లలో నూతనంగా ఎర్పాటు చేసిన హై మాస్ట్ లైట్స్ ను స్విచ్చ్ ఆన్ చేసి ప్రారంభించారు. పంగిడి గ్రామంలో NREGS నిధులు రూ.29 లక్షలతో చేపట్టిన ఏడు అభివృద్ది పనులకు, SDF నిధులు రూ.10 లక్షలతో మూడు అభివృద్ది పనులు, SUDA నిధులు రూ.3.50 లక్షలతో నిర్మించిన హై మాస్ట్ లైట్స్ ను ప్రారంభించారు. CSR Transco నిధులు రూ.24 లక్షలతో చేపట్టిన మూడు డొంక రోడ్డు అభివృద్ది పనులు ప్రారంభించారు. ములగుడెం గ్రామంలో SDF నిధులు రూ.10 లక్షలతో మూడు అభివృద్ది పనులు, SUDA నిధులు రూ.3.50లక్షలతో నిర్మించిన హై మాస్ట్ లైట్స్ ను ప్రారంభించారు. CSR Transco నిధులు రూ.14.50 లక్షలతో చేపట్టిన రెండు డొంక రోడ్డు అభివృద్ది పనులు ప్రారంభించారు. NREGS నిధులు రూ.10 లక్షలతో చేపట్టిన మూడు అభివృద్ది పనులు, CDP నిధులు రూ.5 లక్షలతో చేపట్టిన అభివృద్ది పనులు ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనంను ప్రారంభించారు.
పంగిడి గ్రామంలో NREGS నిధులు రూ.29 లక్షలతో చేపట్టిన ఏడు అభివృద్ది పనులకు, SDF నిధులు రూ.10 లక్షలతో మూడు అభివృద్ది పనులు, సుడా నిధులు రూ.3.50 లక్షలతో నిర్మించిన హై మాస్ట్ లైట్స్ ను ప్రారంభించారు. CSR Transco నిధులు రూ.24 లక్షలతో చేపట్టిన మూడు డొంక రోడ్డు అభివృద్ది పనులు ప్రారంభించారు. KV బంజర గ్రామంలో SDF నిధులు రూ.10 లక్షలతో రెండు అభివృద్ది పనులు, SUDA నిధులు రూ.3.50 లక్షలతో నిర్మించిన హై మాస్ట్ లైట్స్ ను ప్రారంభించారు. CSR Transco నిధులు రూ.1350 లక్షలతో చేపట్టిన రెండు డొంక రోడ్డు అభివృద్ది పనులు ప్రారంభించారు. CDP నిధులు రూ.11.75 లక్షలతో చేపట్టిన అభివృద్ది పనులు ప్రారంభించారు.
దోనబండ గ్రామంలో NREGS నిధులు రూ.10 లక్షలతో చేపట్టిన మూడు అభివృద్ది పనులు, CDP నిధులు రూ.5 లక్షలతో చేపట్టిన అభివృద్ది పనులు ప్రారంభించారు. SDF నిధులు రూ.10 లక్షలతో నాలుగు అభివృద్ది పనులు, SUDA నిధులు రూ.3.50 లక్షలతో నిర్మించిన హై మాస్ట్ లైట్స్ ను ప్రారంభించారు. CSR Transco నిధులు రూ.12.50 లక్షలతో చేపట్టిన రెండు డొంక రోడ్డు అభివృద్ది పనులు ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనంను ప్రారంభించారు.
మంగ్య తండా గ్రామంలో NREGS నిధులు రూ.15లక్షలతో చేపట్టిన నాలుగు అభివృద్ది పనులు, SDF నిధులు రూ.10 లక్షలతో మూడు అభివృద్ది పనులు, SUDA నిధులు రూ.3.50 లక్షలతో నిర్మించిన హై మాస్ట్ లైట్స్ ను ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.రజబల్లి నగర్ గ్రామంలో NREGS నిధులు రూ.30 లక్షలతో చేపట్టిన ఐదు అభివృద్ది పనులు, SDF నిధులు రూ.10 లక్షలతో రెండు అభివృద్ది పనులు, SUDA నిధులు రూ.3.50 లక్షలతో నిర్మించిన హై మాస్ట్ లైట్స్ ను ప్రారంభించారు. CSR Transco నిధులు రూ.17 లక్షలతో చేపట్టిన రెండు డొంక రోడ్ల అభివృద్ది పనులు ప్రారంభించారు.
కార్యక్రమం లో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిణి విద్యా చందన, జడ్.పి.సి ఇ ఓ వి.వి.అప్పారావు, జడ్.పి.టీ.సి. ప్రియాంక, ఎం.పి.పి.గౌరీ, తహసీల్దార్ విల్సన్, ఎం.పి.డి.ఓ.రామకృష్ణ స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు