ఆహ్వాన శుభ పత్రిక; శ్రీ గోవిందామాంబ సమేత శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి, 51వ ఆరాధన మహోత్సవాలు. స్తంభాద్రి ఖమ్మం నగర స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో 51వ ఆరాధన మహోత్సవాలు జరిపించుట యావత్ భక్తులకు తెలియజేయడం జరుగుతుంది ఇదే ఆహ్వాన శుభ పత్రిక. శ్రీ శివ సమేత శ్రీ గోవిందమాంబ శ్రీ శ్రీశ్రీ జగద్గురు మద్ది విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయం వద్ద గోల్డ్ కాంప్లెక్స్ గాంధీ చౌక్ ఖమ్మం. ఈరోజు 18 తారీకు నుండి కార్తీక మాస శుద్ధ సష్టి నుండి కార్తీక మాస పాడ్యమి 28వ తారీకు మంగళవారం వరకు ఆరాధన మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుటకు స్వర్ణకారులు విశ్వబ్రాహ్మణ పాల్గొని స్తంభాద్రి స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు కడలి పరబ్రహ్మం కార్యదర్శి చిట్టీజు చిదంబర చారి కోశాధికారి ఉప్పరాళ్లపల్లి దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షులు మహేశ్వరం సుబ్రహ్మణ్యం సహాయ కార్యదర్శి నల్లమాటి సత్యనారాయణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తంగేళ్లపల్లి కృష్ణ సహాయ కోశాధికారులు కౌనూరి భాస్కర్ కార్యవర్గ సభ్యులు స్వర్ణకార సభ్యులు పాల్గొని ఆరాధన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది, భూత భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞాన స్వరూపుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 1608 వ సంవత్సరంలో ప్రకృత మాoబి పరిపూర్ణాయ చార్యుల దంపతులకు జన్మనిచ్చిన వీర బోజాయ చారి వీర పాపమాoబా దంపతుల దగ్గర స్వామి వారు 14 సంవత్సరాలు పెరిగిన, స్వామివారు, 64 కలల యందు ఆరితేరి కొంతకాలమునకు పెంచిన తండ్రి అయిన వీర భోజయ చారి మరణించిన తర్వాత ఆరు నెలలు గడిచాక తల్లితో నేను దేశ పర్యటన చేయదలిచానని అని చెప్పి తల్లిని బ్రతిమాలగా అమ్మ నేను సామాన్య బాలుడు కాను అని చెప్పి నీ జన్మ చరిత్రత్మకం చేస్తానన�

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు