Khammam/25.11.2023

మన జ్యోతి దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ

GV మాల్ అధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం.

వస్త్ర రంగలో ప్రముఖు మాల్ GV మాల్ అధినేత గుర్రం ఉమా మహేశ్వర రావు అధ్వర్యంలో మామిళ్ళగుడెంలోని వారి నివాసంలో GV మాల్ ఉద్యోగులు, సిబ్బందితో ఎర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఖమ్మం BRS అభ్యర్ధి పువ్వాడ అజయ్ కుమార్ గారు పాల్గొని మాట్లాడారు.

జీవి మాల్ అధ్వర్యంలో నాకు మద్దతు పలికినందుకు యాజమాన్యానికి నా ధన్యవాదాలు.

GV మాల్ అనే బ్రాండ్ మళ్లీ 5 ఇయర్స్ లో నేను ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసరికి 50 స్టోర్స్ చేస్తాడు ఉమామహేశ్వర రావు గారు.

ఆయన కుటుంబ సభ్యులు.. ఆయనకు అంత ఎనర్జీ ఉంది.

2500 మంది సిబ్బందికి వేతనాలు ఇస్తున్న అతిపెద్ద సంస్థ జీవీ మాల్.. GV మాల్ అంటే సాధారణ విషయం కాదు.

నేను కూడా మీ కుటుంబ సభ్యుడిగా భావించి నాకొసమని చెప్పి ఓటు అడగటం కోసం నేను ఇక్కడ వచ్చాను..

నాకు మంత్రి పదవి వస్తే ఎక్కడెక్కడ ఏం చేయాలి.. ఏం మార్చాలి అని అనుకున్నా.. ఎక్కడ రోడ్డు విస్తరణ చేయాలి. ఏక్కడ ఏమీ తీసుకురావాలి అనే ఆలోచనతోనే పని చేశా.

హైదరాబాద్లో ఏముoది.. మనం ఖమ్మానికి ఏమి తుసుకురావాలి అని అపుడే నేను ప్లాన్ వేసుకున్నాను. స్కీమ్ వేసుకున్న..

6 & 7 నెలలోనే అపుడే నేను సీఎం గారికీ చెప్పుకున్న.. సార్ మీరు గతంలో హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చారు. ఒకరోజు మొత్తం పాదయాత్ర చేశారు..
ఖమ్మంలో లకారం ట్యాంక్ బండ్, ఆర్టీసీ నూతన బస్టాండ్, ఐటీ హబ్, కొత్త మున్సిపల్ కార్యాలయం ఆలోచనలు ఉన్నాయని చెప్పగా సానుకూలంగా స్పందించారు.

నేను ఇక్కడ మంత్రి గా ఉన్న కాబట్టి అనుకున్న దానికంటే పది రేట్ల నిధులు అధికంగా తీసుకురాగలిగినం.

ఈ సారి మళ్ళీ వచ్చేది కేసీఅర్ గారే.. BRS ప్రభుత్వమే కాబట్టి ఇక్కడ అజయ్ అన్న కూడా గెలుస్తే 3వేలు కాదు.. 30వేల కోట్ల నిధులు తీసుకు వస్తా..

వచ్చే ఎన్నికల్లో అజయ్ అన్న ను కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు