పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు హాజరు

ఈ ఎన్ సి, ఇరిగేషన్ ఇంజినీర్లకు తలంటిన పొంగులేటి

కాళేశ్వరం పై రెవెన్యూ మంత్రి ప్రశ్నలకు నోరు వెల్ల బెట్టిన ఈ ఎన్ సి

అధికారులకు మంత్రి పొంగులేటి ప్రశ్నల వర్షం

సాధారణ అంశాలకే సమాధానం చెప్పలేని అధికారులు

కాళేశ్వరం లో మూడో టి ఎం సి పనులు ఎవరికోసం…? టెండర్లు పిలవకుండా కేసీఆర్ సన్నిహితులకు నామినేషన్ పద్దతి లో పనులు ఎందుకు ఇచ్చారు..?

లో లెవల్ లో పంపులు ఎందుకు పెట్టారు…??పంపుల ముందు స్టాప్ లాక్ గేట్లు ఎందుకు పని చేయలేదు…?

గత ప్రభుత్వ పెద్దల పర్సనల్ ఇంటరెస్ట్ కోసమే పని చేశారు కాబట్టి ప్రజా ధనం వృధా అయింది.

బ్యారేజి కట్ ఆఫ్ వాల్ ఆర్ సి సి తో కట్టివుంటే ఈ ప్రమాదం జరిగేదా…?

మహారాష్ట్రకు మేలు జరిగేలా మేడిగడ్డ బ్యారేజిని 148 మీటర్లకే కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించింది.

బ్యారేజి కి డయా ఫ్రాం వాల్ కట్టాలనే నిబంధన ఎందుకు తప్పనిసరి చేయలేదు…?

గోదావరి పై ఆప్ స్ట్రీమ్ కట్ ఆఫ్, డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ ను ఎందుకు పరిగణన లోకి తీసుకోలేదు…?

ప్రొటెక్షన్ వర్క్స్ ఒక్క వరదకే కొట్టుకు పోతాయా…??

*ప్రమా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు