క్రిస్మస్ క పండుగ సందర్భంగా మంత్రి పలు చర్చిలను సందర్శించి ఏసుప్రభు యొక్క ఆశీర్వాదం నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ప్రభువుని వేడుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొనిఖమ్మం పట్టణ వైరా రోడ్ లోని RCM చర్చిలో ఈరోజు రాత్రి ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్న.రాష్ట్ర వ్యవసాయ శాఖ, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రివర్యులు.శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారుRCM చర్చ్ ఫాదర్ G సురేష్ కుమార్,…
దర్శన హాస్పిటల్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించి మన్ననలు పొందాలి.*. బిపిఎల్ కేటగిరీ కి రాయితీ విధానంలో సేవలందించాలి.. ఖమ్మం నగరంలో నూతన శ్రీ దర్శన హాస్పిటల్ ను ప్రారంభించిన.. డిప్యూటి సీఎం సతీమణి మల్లు నందిని. ఖమ్మం బ్యూరో డిసెంబరు 22 మన…
శ్రీ దర్శిని హాస్పటల్ ప్రారంభోత్సవం
నేడే గొప్ప ప్రారంభం శ్రీ దర్శిని హాస్పిటల్ ఖమ్మం బ్యూరో డిసెంబర్ 21 తెలుగు ప్రభశ్రీధర్ కాంప్లెక్స్ మయూరి సెంటర్శుక్రవారం మేయర్ పూనుకోలు నీరజ తో శ్రీ దర్శిని హాస్పిటల్ ఉదయం 9:30 కి ప్రారంభించబడుతుంది.ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా…
మన జ్యోతి పేపర్ …..జాజికాయ సాగుకు మంత్రి తుమ్మల శ్రీకారం.
…..పామాయిల్ తోటల్లో అంతర పంటగా జాజికాయ సాగు.
…..జాజికాయ సాగులో కేరళ అగ్రస్థానం
…..తెలంగాణలో తొలిసారిగా తన వ్యవసాయ క్షేత్రంలో జాజికాయ సాగుకు తుమ్మల సాగుబాట
….నాడు పామాయిల్ ….నేడు జాజికాయ సాగుతో రైతాంగానికి మార్గదర్శిగా మారిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల.
…..
…
….. జాజికాయ సాగుకు కేరాఫ్ గా మారింది కేరళ.నష్టాలు లేకుండా దీర్ఘకాలిక లాభాలతో రైతన్న ఇంట సిరులు కురిపిస్తోన్న జాజికాయ సాగుకు శ్రీకారం చుట్టారు మంత్రి తుమ్మల. పామాయిల్ తోటల్లో అంతర పంటగా జాజికాయ సాగుతో రైతాంగానికి మార్గదర్శిగా నిలిచి.. కేరళ కే పరిమితమైన జాజికాయ సాగును తన వ్యవసాయ క్షేత్రంలో మొదలు పెట్టీ.. నాడు పామాయిల్ సాగుకు ప్రాణం పోసి నేడు జాజికాయ సాగుతో వాణిజ్య వ్యవసాయంలో తనదైన ముద్ర వేసీ ఆధునిక వ్యవసాయం వైపు రైతాంగానికి బాటలు వేశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల.
…తుమ్మల నాగేశ్వర్ రావు…వ్యవసాయ శాఖ మంత్రి.సహజంగా రాజకీయాల్లో ఉన్నవారు పదవుల్లో ఉన్నా లేకున్నా వారి సొంత వ్యాపారాలో లేదా కాంట్రాక్టులో లేదంటే కుటంబ వ్యవహారాల్లో బిజీగా ఉంటారు.కానీ మంత్రి పదవిలో ఉన్నా లేకున్నా రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా నిత్యం వ్యవసాయం…
వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తుమ్మల నాగేశ్వరరావు
ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో కొత్త సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నూతన సచివాలయంలో థర్డ్ ఫ్లోర్ లో రూమ్ నెంబర్ 27,28,29 లో నూతన చాంబర్ లో బాధ్యతలు స్వీకరించిన…
శ్రీకాకుళం జిల్లా పలాసలో డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్ జగన్ గారు..
డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణంలో దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ గారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు…
క్యాబినెట్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పొగులేటికి అభినందనలు తెలిపిన.. తుమ్మల రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి గా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అభినందించారు..సచివాలయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలోకి మొదటిసారిగా మంత్రిగా బాధ్యతలు…
