Category: పాలేరు నియోజకవర్గం

ఖమ్మం గ్రానైట్ అండ్ మార్కర్ అసోసియేషన్ నూతన పాలకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది

ఖమ్మం విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు నవంబర్ 17 ఖమ్మం గ్రానైట్ మార్కర్ యూనియన్ ఆధ్వర్యంలో వన సమారాధన మహోత్సవంసోమవారం గుర్రాలపాడు రోడ్డు తేల్దర్పల్లి మామిడి తోట వనభోజనం కార్యక్రమంగ్రానైట్ మార్కర్ అసోసియేషన్ పాలకమండలి పాత కమిటీ ఏర్పాటై…

మంత్రి ట్విట్టర్లో టిల్లు… ముందు నీ ఇంటిని నీ పార్టీని చక్కబెట్టుకో బచ్చా

“ట్విట్టర్ టిల్లు …! ముందు నీ ఇంటిని… పార్టీని చక్కబెట్టుకో!!” ఏదులాపురం మున్సిపాలిటీ : “నీకు విజన్ ఉందా? నీ నాన్నకు ఉందా తెలుసుకో కేటీఆర్ … ముందు నీ ఇంటిని, నీ పార్టీని చక్కబెట్టుకో… మూడున్నరేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో…

గంజాయి కేసులో ఇద్దరు నిందితులపై పిడి యాక్ట్ ఖమ్మం రూరల్ ఏసిపి తిరుపతిరెడ్డి వెల్లడించారు

*ఖమ్మం రూరల్ మన జ్యోతి బ్యూరో ఆగస్టు 26 *కూసుమంచి పోలీస్ స్టేషన్ ఖమ్మం.. గంజాయి కేసులో ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్‌: ఖమ్మం రూరల్ ఏసీపీ గంజాయిని రవాణా చేస్తూ పట్టబడిన ఇద్దరు నిందుతులపై కూసుమంచి పోలీసులు పీడీ యాక్ట్‌…

జర్నలిస్టులకు సిపిఐ పార్టీ అండగా ఉంటుందని జిల్లా కార్యదర్శి దండి సురేష్

జర్నలిస్టులకు సిపిఐ అండగా ఉంటుంది సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ సిపిఐ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన దండి సురేష్ ను సన్మానించిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఖమ్మం ఆగస్టు o3 మన జ్యోతి బ్యూరో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు…

పాలేరు నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లో సిసి రోడ్స్ బీటీ రోడ్స్ శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి

ఖమ్మం జులై 14: వి ఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పాలేరుఖమ్మం రూరల్ మండలం కొండాపురం, అరేంపుల, తనగాంపాడు గ్రామాల్లో సి.సి., బి.టి. రోడ్లుకు శంకుస్థాపన లు చేసిన రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణం మరియు సమాచార పౌర సంబంధాల శాఖ…

క్యాపిటల్ లిస్ట్ కావాలో రైతుబిడ్డ కావాలో జిల్లా ప్రజలు తెలుసుకొని తమ అమూల్యమైన ఓటుని వేసి నామా  గెలుపుకి కృషి చేయాలి

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ నేలకొండపల్లి రోడ్ షో మన గుర్తు కారు గుర్తు మన ఓటు కారుకి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిలతో కలిసి…

పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలు శుభకార్యాలకు పరామర్శకు హాజరై ఆశీర్వదించారు

పాలేరు నియోజకర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన నేలకొండపల్లి / ఖమ్మం రూరల్ : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాలేరు నియోజకర్గంలో ఆదివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా నేలకొండపల్లి మండలంలోని బోదులబండ, నేలకొండపల్లి గ్రామాల్లో…

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తరుణంలో ఒక చిన్నారి బాలుడు సాంబారు గిన్నెలో పడిన మెరుగైన వైద్యం అందించాలని జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి డాక్టర్ని ఆదేశించారు

సాంబారు గిన్నెలో పడిన చిన్నారికి మెరుగైన చికిత్స అందించండి.. ఖమ్మం : ఇటీవల ప్రమాదవశాత్తు వేడి సాంబారు గిన్నెలో పడిపోయి తీవ్రంగా గాయపడిన పెరిక సింగారం గ్రామానికి చెందిన అడపాల మనోహర్ ను కాంగ్రెస్ జిల్లా నాయకులు పొoగులేటి ప్రసాద్ రెడ్డి…

పాలేరు మంత్రి క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు ఉపకరణాలను అందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

దివ్యాంగులకు ఉపకరణాలను అందించిన మంత్రి పొంగులేటి కూసుమంచి : తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచి క్యాంపు కార్యాలయంలో సోమవారం దివ్యాoగులకు ఉపకరణాల అందజేతలో భాగంగా 12 మందికి వాహనాలు అందజేశారు. ఒక్కో వాహనం…

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు