Category: పాలేరు నియోజకవర్గం

తిరుమలాయపాలెం మండలం మాదిరిపురంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్

మీ అందరి దీవెనలతో ఎమ్మెల్యే గా ఎన్నికైనా. . ఈ స్థాయిలో ఉండటానికి కారణం ప్రజలు పెట్టిన భిక్ష. .. పదవులు, అధికారం శాశ్వతంకాదు.. రాజకీయాల్లోకి వచ్చిన 11 నెలల లొనే ఎంపీ అయ్యా పదవున్నా లేకపోయినా ప్రజలు నన్ను గుండెల్లో…

ఖమ్మం రూరల్ మండలం మల్లెమడుగు, ఏదులాపురం, కొండాపురం గ్రామాల్లో నూతన హెల్త్ సెంటర్ భవనాల ప్రారంభోత్సవంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్.. ప్రజాపాలన కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో మీ దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం…

కూసుమంచి ఎంపీటీసీ, సర్పంచ్, వర్తక సంఘం అధ్యక్షుడు లను అభినందించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు

తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తనను కలవడానికి వచ్చిన ప్రజాప్రతినిధులకు, అభిమానులకు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు ఎవరు అయినా పూల బొకేలు, సాల్వలు, ఫ్లెక్సీలకు అయ్యే ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందివ్వాలని…

పాలేరు నియోజకవర్గ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి క్యాంప్ ఇన్చార్జి తుంబూరి దయాకర్ రెడ్డి

మంత్రి పొంగులేటి పాలేరు క్యాంప్ కార్యాలయ ప్రవేశ పూజలు కూసుమంచి: తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన కూసుమంచిలోని పాలేరు నియోజక వర్గ క్యాంప్ కార్యాలయ ప్రవేశ పూజలు శనివారం…

క్యాబినెట్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పొగులేటికి అభినందనలు తెలిపిన.. తుమ్మల రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి గా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అభినందించారు..సచివాలయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలోకి మొదటిసారిగా మంత్రిగా బాధ్యతలు…

➡️ మీడియా సమావేశంలో తాతా మధు గారి కామెంట్స్..

పాలేరు లో పార్టీలకి అతీతంగా ఉపేందర్ రెడ్డి ని వ్యక్తి గతంగా విమర్శించేవారు ఎవరూ లేరు.నాలుగు మండలాల్లో అన్ని గ్రామాల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం ఏ ఉద్దేశ్యం తో పెట్టారో ఆ ఉద్దేశం నెరవేర్చారు.కేసీఆర్ పెట్టిన సంక్షేమ…

నేలకొండపల్లి మండలం ఎన్నికల ప్రచారంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్..

..సాధించుకున్న తెలంగాణా రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క కల్వకుంట్ల కుటుంబం లబ్ది పొందింది.. రెండు సార్లు తెలంగాణా ప్రజలకు మాయమాటలు, వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు… మాటలు తప్ప చేతలు లేవు కేసీఆర్ దగ్గర.. కేంద్ర ప్రభుత్వం కుంగిపోయిన డ్యాములు…

పాలేరు నియోజకవర్గం ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ మహాజన అభ్యర్థిగా మంద సంజీవరావు పోటీ చేస్తున్నారు

పాలేరు నియోజకవర్గ అభ్యర్థి మంద సంజీవరావు ను అధిక మెజారితో గెలిపించుకోవాలి . ఖమ్మం పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో జరిగిన దైవజనుల సదస్సులో పాలేరు నియోజకవర్గ అభ్యర్థి మంద సంజీవరావు ను దైవజనులను ఉద్దేశించి మాట్లాడుతూ జరిగింది…

పాలేరు నియోజకవర్గ అభ్యర్థిగా మంద సంజీవరావు కి బీఫామ్ అందజేయడం జరిగింది

D-23-10-2023 నా హైదరాబాద్ లో ఇండియన్ క్రిస్టియన్ బోర్డ్ ఆఫీసు నందు మన ఖమ్మం జిల్లా SC ST BC మైనార్టీ మహాసేన మరియు పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు మంద సంజీవరావు గారికి ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ బోర్డు రాష్ట్ర అధ్యక్షులు…

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు