..సాధించుకున్న తెలంగాణా రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క కల్వకుంట్ల కుటుంబం లబ్ది పొందింది..

రెండు సార్లు తెలంగాణా ప్రజలకు మాయమాటలు, వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు…

మాటలు తప్ప చేతలు లేవు కేసీఆర్ దగ్గర..

కేంద్ర ప్రభుత్వం కుంగిపోయిన డ్యాములు కట్టిన అధికారులను కనీసం ప్రశ్నించలేదు..

బీజేపీ మీటింగ్ లో తప్ప ఆధారాలతో దొరికితే మౌనం వహిస్తున్నారు..

Brs, బీజేపీ పార్టీ లది పెవికాల్ బంధం..

ధనిక రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకుపోయాడు కేసీఆర్..

డబ్బులు వెదచల్లి మళ్లీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నడు..

ఇందిరమ్మ పాలన కావాలా దోపిడీ దొంగల పాలన కావాలా ప్రజలు ఆలోచించుకోవాలి..

ఇందిరమ్మ రాజ్యం కావాలంటే మీరందరూ హస్తం గుర్తుకు ఓటేసి మీ శీనన్న ను గెలిపించండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు