D-23-10-2023 నా హైదరాబాద్ లో ఇండియన్ క్రిస్టియన్ బోర్డ్ ఆఫీసు నందు మన ఖమ్మం జిల్లా SC ST BC మైనార్టీ మహాసేన మరియు పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు మంద సంజీవరావు గారికి ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ బోర్డు రాష్ట్ర అధ్యక్షులు జాన్ మాస్క్ గారి చేతుల మీదుగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ అభ్యర్థిగా బీఫామ్ అందజేయడం జరిగినది ఈ కార్యక్రమములో రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు మరియు తదితరులు పాల్గొనడం జరిగినది రాష్ట్ర అధ్యక్షులు జాన్ మాస్క్.గారికి పాలేరు నియోజకవర్గం అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసిన రాష్ట్ర అధ్యక్షులు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి ఈరోజు ఈ స్థాయికి తీసుకువచ్చిన దేవునికి మహిమ కలుగును గాక నా కొరకు ప్రార్థించిన వారికి ఈస్థాయికి తీసుకొచ్చిన నా సహోదరి సహోదరులకు అన్నదమ్ములకు అక్కచెల్లెళ్లకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎల్.జీవరత్నం,వెగ్గళం ఇమ్మానుయేలు ఏ నరేష్ మరియు.తదితరులు ఈ స్థాయి తీసుకొచ్చిన మీడియా మిత్రులకు ఎలక్ట్రాన్ మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు వారికి కూడానా ధన్యవాదాలు తెలియజేస్తున్నాన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు