కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ రావు అన్న బిడ్డ బోయినపల్లి సరిత రావు తెలంగాణ జెన్కో లో AE ఎగ్జామ్ రాయకుండానే ఆమెకి ఏఈ పోస్ట్ ఇచ్చిన జెన్కో చైర్మన్ ప్రభాకర్ రావు. ఆ పోస్టుతో ఆమె పనిచేయకుండా ఇంట్లోనే ఉంటూ నెలకి 1,50,000/- రూపాయలు జీతం తీసుకుంటుంది. కెసిఆర్ ఓడిపోగానే వెంటనే వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయింది. పక్కనే ఉన్న ఉద్యోగులు అసలు ఈమె ఎప్పుడు ఎగ్జామ్రాసింది ఎప్పుడు రిక్రూట్ అయింది ఇన్ని రోజులు ఎక్కడ కనిపియలేదు కదా అని ఆరా తీస్తే తెలిసిన కఠోరమైన నిజం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే దొరలకి మాత్రం ఎగ్జామ్ రాయకుండా చదువుకోకుండా అసలు ఆమె ఇంజనీరింగ్ కూడా చేయకుండా AE అయ్యి నెలకి లక్షన్నర రూపాయలు ఎలా ఇస్తున్నారు అని మండిపడుతున్నారు. నిరుద్యోగులని మోసం చేసిన వినోద్ రావు మీ ఎలాగైనా రాజకీయంగా మట్టు పెట్టాలి అని అనుకుంటున్న నిరుద్యోగ యువత..

