సుప్రీం కోర్ట్ పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ శివమాల దంపతులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘనంగా సత్కరించారు
ఖమ్మం పౌర సమితి ఆధ్వర్యంలోఅభిమానుల ఆత్మీయ సమ్మేళనం ఖమ్మం స్వర్ణ భారతి కళ్యాణమండపంలో ఆదివారం సాయంత్రం జరిగింది
ఖమ్మం విచ్చేసిన భారత ఉన్నత న్యాయస్థానం మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ నూతలపాటి వెంకటరమణ ను గజమాల, దుశ్శాలువతో సత్కరించి బోకే అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ రమణ సేవలను కొని యాడారు. తెలుగు ప్రజలు గర్వించేలా విధులను నిర్వర్తించి ఎంతో కీర్తిని గడించిన జస్టిస్ రమణ ను మంత్రి అభినందించారు.
డాక్టర్ పులిపాటి ప్రసాద్ మిత్రబృందం. కార్యక్రమంలో శ్రీ ఖాసీం, శ్రీ వెల్లంపల్లి వెంకట సుబ్బారావు, శ్రీ కొంకి మండలం మృత్యుంజయరావు, ప్రతాప్, శ్రీకాంత్, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు🌷🌺🌸

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు