తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సమైక్య సంక్షేమ సేవా సంఘం
రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గజ్జెల్లి వెంకన్న గారు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
శ్రీ దేవరకొండ శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో
తెలంగాణ రాష్ట్ర మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్
నందు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
గౌ. శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని
మరియు
హైదరాబాదులోని తెలంగాణ కాంగ్రెస్ ఆఫీస్ గాంధీభవన్ నందు

రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు
గౌ. శ్రీ పొన్నం ప్రభాకర్
గారిని మర్యాదపూర్వకంగా కలిసి

  • నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనీ
  • రాష్ట్రవ్యాప్తంగా నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని
  • నాయి బ్రాహ్మణ కులస్తులకు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలని
    మరియు పలు రకాల డిమాండ్స్ తో వీరిద్దరిని కలవడం జరిగింది.
    దానికి వారు సానుకూలంగా స్పందిస్తూ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని ఎన్నికల కోడ్ వల్ల ప్రకటించలేదని ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వెంటనే ప్రకటిస్తాం ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది అలాగే పలు రకాల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం ప్రభుత్వ సిద్ధంగా ఉందని హామీ ఇవ్వడం జరిగింది….

ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులందరూ మరియు నాయి బ్రాహ్మణ ముఖ్య నాయకులు నేతలు పాల్గొనడం జరిగింది..

మీ
గజ్జెల్లి వెంకన్న
రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సమైక్య సంక్షేమ సేవా సంఘం
రాష్ట్ర అధ్యక్షులు…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు