ప్రశ్నించే ప్రజా గొంతుక ఏనుగుల రాకేష్ రెడ్డి ని గెలిపిద్దాం
ఖమ్మం ప్రతినిధి బిఎన్బి న్యూస్ మే 17 ప్రశ్నించే గొంతుక ఏనుగుల రాకేష్ రెడ్డినే గెలిపిద్దాం.. అధికార పార్టీకి వత్తాసు పలికే తీన్మార్ మల్లన్నతో ఉద్యోగుల, నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి వినిపించదు. పూటకో రంగు మార్చే తీన్మార్ మల్లన్నకు పట్టభద్రుల ఎన్నికల్లో…
