తెలంగాణలో విమానాశ్రయాల నిర్మాణాలు చేపట్టండి
ఖమ్మం: రాష్ట్రంలో నిర్వహణలో హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉందని, మూడు కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు, మూడు బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలు నిర్మించాల్సిన అవసరం ఉందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్…
వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వ సహాయం అందాలి : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మరియు ఐటిడిఏ పిఓ రాహుల్ తో కలిసి అశ్వరావుపేట మండలం పెదవాగు ప్రాజెక్టు గండి ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం…
పాలేరు నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లో సిసి రోడ్స్ బీటీ రోడ్స్ శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి
ఖమ్మం జులై 14: వి ఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పాలేరుఖమ్మం రూరల్ మండలం కొండాపురం, అరేంపుల, తనగాంపాడు గ్రామాల్లో సి.సి., బి.టి. రోడ్లుకు శంకుస్థాపన లు చేసిన రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణం మరియు సమాచార పౌర సంబంధాల శాఖ…
