Month: July 2024

మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడమే మహిళా శక్తి పధకం ముఖ్య ఉద్దేశ్యమని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మహిళా సమాఖ్యలకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. మహిళా శక్తి కార్యక్రమం, స్త్రీ, వైద్య, ఆరోగ్య సమస్యలు, స్త్రీ, శిశు సంక్షేమ కార్యక్రమాలు, జీవనోపాదులు, బ్యాంక్ లింకేజ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ల పురోగతి తదితరుల అంశాల పట్ల మహిళా సమాఖ్య సభ్యులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, సంఘసభ్యులు, మహిళలకు జీవనోపాధి కల్పించాలని, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని అన్నారు. మహిళా శక్తి పథకాన్ని జిల్లాల్లో విజయవంతంగా అమలుపర్చాలన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా పలు రకాల పరిశ్రమలను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏర్పాటు చేసే ప్రతి పరిశ్రమ పైన అవగాహన, స్థైర్యం ఉంటేనే వారు విజయం సాధిస్తారన్నారు. చిన్న పరిశ్రమలు వాటి ద్వారా తయారయ్యే వస్తువులు మార్కెట్, ప్రజల డిమాండ్ మేరకు చేయడం ద్వారా విజయం సాధించవచ్చన్నారు. సంఘాలు స్థాపించే చిన్న పరిశ్రమలు పూర్తి నాణ్యత పాటిస్తూ, ఆకర్షణీయమైన ముద్రను రూపొందించుకోవాలన్నారు.

తెలంగాణలో విమానాశ్రయాల నిర్మాణాలు చేపట్టండి

ఖమ్మం: రాష్ట్రంలో నిర్వహణలో హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉందని, మూడు కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు, మూడు బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలు నిర్మించాల్సిన అవసరం ఉందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్…

వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వ సహాయం అందాలి : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మరియు ఐటిడిఏ పిఓ రాహుల్ తో కలిసి అశ్వరావుపేట మండలం పెదవాగు ప్రాజెక్టు గండి ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం…

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పెద్ద ఎత్తున సంబరాలు – విఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీ రెండు లక్షల రుణమాఫీని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న సందర్భంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పెద్ద ఎత్తున బాణాసంచా టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు గారి చిత్రపటాలకు పాలాభిశేఖం చేసారు.. దేశంలోనే అతిపెద్ద మొత్తంలో రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం కు దక్కిందని వక్తలు చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువాళ్ళ దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావిద్, , నగర కార్పొరేటర్లు కమర్తపు మురళీ,మలిదు జగన్, కొప్పెర ఉపేందర్,ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోశాధికారి తల్లాడ రమేష్ దిగుమతి శాఖ అధ్యక్షులు దిరిశాల వెంకటేశ్వర్లు, ఎగుమతి శాఖ అధ్యక్షుడు నల్లమల ఆనంద్, నగర ఓబీసీ చైర్మన్ బాణాల లక్ష్మణ్ , బొమ్మా ఉదయ్, వెన్నా శ్రీ్ధర్ బాబు,భాదే రవి, బుర్లె లక్ష్మి నారాయణ ,జహీర్, సాదే శంకర్ బోజెడ్ల సత్య నారాయణ, మరాఠీ యాదయ్య,ఎమ్మే సత్యనారాయణ, మంగ రవి,తుపాకుల మధు మేకల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

పాలేరు నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లో సిసి రోడ్స్ బీటీ రోడ్స్ శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి

ఖమ్మం జులై 14: వి ఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పాలేరుఖమ్మం రూరల్ మండలం కొండాపురం, అరేంపుల, తనగాంపాడు గ్రామాల్లో సి.సి., బి.టి. రోడ్లుకు శంకుస్థాపన లు చేసిన రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణం మరియు సమాచార పౌర సంబంధాల శాఖ…

You missed