నగర మున్నూరు కాపు సోదరులను సన్మానించిన ఆర్ జె సి కృష్ణ

ఖమ్మం (( మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు నవంబర్ 19 ))
ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ఉత్కంఠ భరితంగా కొనసాగిన ఎన్నికల్లో మున్నూరు కాపు సోదరులు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందిన వారిని ఆర్ జె సి కృష్ణ గారి ఇంటిదగ్గర ఘనంగా సన్మానించడం వివిధ శాఖల్లో గెలుపొందిన మిర్చి శాఖ అధ్యక్షుడిగా మెంతుల శ్రీశైలం. దిగుమతి శాఖ కార్యదర్శిగా ఎర్ర అప్పారావు ఈసీ నెంబర్లుగా మాటేటి కిరణ్ కుమార్ జంగిలి రమణ చౌడపు వెంకటేశ్వర్లు కోల్డ్ స్టోరేజీ అధ్యక్షుడిగా గీత వెంకన్న సామేలు శాఖ అధ్యక్షుడిగా బాస మల్లికార్జున్ ఎగుమతి శాఖ ట్రక్ శీను కాన్వాసింగ్ శాఖ వాసంశెట్టి రామారావు మీరందర్నీ శాలువాతో బొకే ఇచ్చి ఘనంగా సన్మానించిన ఆర్ జె సి కృష్ణ సార్ ఈ యొక్క కార్యక్రమానికి మున్నూరు కాపు నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు