వాసవి గార్డెన్ ఖమ్మం బులియన్ మర్చంట్ ఏసీ ఫంక్షన్ హాల్ లో సన్మాన కార్యక్రమం.
ఖమ్మం (( మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు నవంబర్ 23 ))
పెరిక కుల పరస్పర సహాయ సహకార పొదుపు మరియు పరపతి సంఘ ప్రైవేట్ లిమిటెడ్ సర్వసభ్యుల సమావేశానికి ఖమ్మం జిల్లాకి రానున్న రాష్ట్ర నాయకత్వం
చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎన్నికల్లో వేదిక కుల బాంధవులకు వెండి బంగారం శాఖ దిగుమతి శాఖ మెయిన ప్యానెల్ లో బి ఎన్ నరసింహారావు ఉపాధ్యక్షుడిగా గెలుపొందటం పేదికే కుల బంధువులకు సంతోషదాయకం సహాయ కార్యదర్శిగా బాదే రవి ఈసీ నెంబర్లుగా అప్పారావు సాదశంకర్ ఉపేందర్ సంతోష్ బులియన్ మర్చంట్ అధ్యక్షుడిగా బందు సూర్యం 4.0 గెలుపొందిన పెరికకుల బాంధవులందరికీ రాష్ట్ర కమిటీ తరపున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు వారిని ఘనంగా సన్మానించుకోవడం శుభ పరిణామం అని కొనియాడిన రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ సత్యనారాయణ గజ్వేల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు