బోయపాటి వాసు ప్యానల్ అభ్యర్థులు విజయ దుంభి మోగించారు
ఖమ్మం పట్టణ లారీ యాజమాన్ల సంక్షేమ సంఘం ఎలక్షన్లో అధ్యక్ష కార్యదర్శి వైస్ ప్రెసిడెంట్ కోశాధికారిగా బోయపాటి శ్రీనివాసరావు ఫ్యానాల్ అభ్యర్థులు శ్రీనివాసరావు వాసు అభ్యర్థులు విజయదుంబి మన కుటుంబం మన లారీ కుటుంబం నినాదంతో అభ్యర్థులు బరిలోకి దిగారు ప్రత్యర్థి అభ్యర్థుల ప్యానల్
చిత్తుచిత్తుగా ఓడించి బోయపాటి వాసు ప్యానల్ అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది అధ్యక్షుడిగా డి భద్రం వైస్ ప్రెసిడెంట్ గా మండ రఘురాం ప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా బోయపాటి శ్రీనివాసరావు ( వాసు) కోశాధికారిగా ఆవుల ఉమామహేశ్వరరావు మరియు ఈసీ నెంబర్లుగా పదిమంది సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది కార్యవర్గ సభ్యులుగా ఐలా నాగరాజు కల్లెట్లపల్లి శ్యామ్ పల్లెబోయిన తిరపయ్య బత్తుల నాగేశ్వరరావు బెక్కం కనకయ్య ముప్పవరపు వెంకటేశ్వర్లు మేకల యేసు ఎస్కే మస్తాన్వలి ఎస్కే మహమ్మద్ ఎండి హమ్మద్ పాషా ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల జాబితా ఎలక్షన్ అబ్రవర్గా కొత్త వెంకటేశ్వర్లు పబ్లిక్ ప్రాస్కోటర్ ఓటర్ల జాబితా నుంచి నామినేషన్ విత్డ్రాలు ఓటు జాబితా
జ 486 మంది సభ్యులు ఉన్న లారీ సంక్షేమ సంఘం లిస్టుని ధ్రువీకరించి ఎలక్షన్ పార్టిసిపేషన్ ఓటింగ్లో పాల్గొనే అభ్యర్థులు వారికి దిశ నిర్దేశం చేసి పోలింగ్లో పాల్గొనే అభ్యర్థులు సజావుగా ఓటు వేసే విధంగా మార్గదర్శి చేసిన అప్రైజర్ కొత్త వెంకటేశ్వర్లు ఎలక్షన్ ను నిర్వహించారు మొత్తం ఓటర్లు 486 మంది పోలైన ఓట్లు 483
ప్రెసిడెంట్ అభ్యర్థి డి భద్రానికి 433 ప్రత్యర్థి అభ్యర్థి సముద్రాల శ్రీనివాస్ రావు కి 47 ఓట్లు పోలయ్యాయి
ప్రధాన కార్యదర్శి కి బోయపాటి శ్రీనివాస్ కి 429 ప్రత్యర్థి అభ్యర్థి పూర్ణచంద్రరావుకి 52 ఓట్లు పోలయ్యాయి
ఉపాధ్యక్షుడు అభ్యర్థి మండ రఘురాం ప్రసాద్ �

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు