సాయి తేజ సేవ సమితి ఖమ్మం స్వచ్ఛంద సేవా సంస్థ
స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కోదాడ లోని వికలాంగుల ఆశ్రమంలో బ్రెడ్, ఫ్రూట్స్ పంచి పెట్టడం జరిగింది.సాయి తేజ సేవ సమితి ప్రొప్రైటరీ తేజశ్రీ కుమార్తె ఐశ్వర్య లక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ లో పేషంట్స్ కి పండ్లు, బ్రెడ్లు పంచి పెట్టారు.సేవా సమితి ట్రస్ట్ సభ్యులు వేంపటి నాయుడు, విజెంద్ర బాబు,అనూష, లతశ్రి,సుధాకర్,కైవల్య, మట్టయ్య తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమంలో సేవ చేయటానికి ఆసక్తి కల వారు ట్రస్ట్ సభ్యులను సంప్రదించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు