Category: కోదాడ నియోజకవర్గం

Birthday celebrations

సాయి తేజ సేవ సమితి ఖమ్మం స్వచ్ఛంద సేవా సంస్థస్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కోదాడ లోని వికలాంగుల ఆశ్రమంలో బ్రెడ్, ఫ్రూట్స్ పంచి పెట్టడం జరిగింది.సాయి తేజ సేవ సమితి ప్రొప్రైటరీ తేజశ్రీ కుమార్తె ఐశ్వర్య లక్ష్మి పుట్టిన…

నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ కోదాడ టూ ఖమ్మం ఫోర్ లైన్ వే నిర్లక్ష్యంగా కొనసాగుతున్న పనులు

నిర్లక్ష్యానికి నిదర్శనం నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పనులు.. పొలిటికల్ పవర్ న్యూస్ 9 మే 3 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రాష్ట్ర రహదారులు శరవేగంగా పూర్తి అవుతుండగా..జాతీయ రహదారుల పనులు మాత్రం ఒక…

సామ్రాజ్య పట్టాభిషేకానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సౌందర్య రాజన్ భద్రాచలం రాక

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో వేంచేసి ఉన్న సీత రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం 30/3/2023 సీతారామ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుటకు కలెక్టర్ ఉన్నతాధికారులు ఏర్పాట్లను సెలవు పందిళ్లను క్యూలైన్లను ప్రసాదాలు లడ్డూలు, పులిహార పరంబరాలని కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు…

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు