నిర్లక్ష్యానికి నిదర్శనం నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పనులు..

పొలిటికల్ పవర్ న్యూస్ 9 మే 3 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రాష్ట్ర రహదారులు శరవేగంగా పూర్తి అవుతుండగా..
జాతీయ రహదారుల పనులు మాత్రం ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతున్నాయి..
కేంద్ర నిర్లక్ష్య వైఖరికి తో కాంట్రాక్టర్లు పండ్లు చేపట్టడంలో జాప్యం చేస్తున్నా.. ఎన్ హెచ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది
ఖమ్మం జిల్లా పరిధిలో చేపట్టిన జాతీయ రహదారులు పనులు చక చక సాగకపోవడానికి తో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు ఖమ్మం సూర్యపేట జాతీయ రహదారి నిర్మాణ పనుల పై ఎన్ హెచ్ అధికారుల పర్యవేక్షణ కోర వాడడంతో ఇప్పటివరకు 85% పనులు మాత్రమే పూర్తి అయ్యాయని. తల్లంపాడు తో పాటు సూర్యాపేట జిల్లా పరిధిలో మోతే వద్ద వంతెన పనులు సాగుతున్నాయి. కానీ ఎన్ హెచ్ అధికారులు మాత్రం పనులు 95% పనులు పూర్తి చేశామని చెప్పి వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తున్నారు కోదాడ టు ఖమ్మం ఎన్ హెచ్ 365 ఏ నిర్మాణ పనులు ఇప్పటికి 40 శాతం కూడా పూర్తి కాలేదు ఖమ్మం టూ కొరివి ప్రాజెక్టులో నిర్మించనున్న జాతీయ రహదారి నిర్మాణం ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయలేదు. ఖమ్మం టూ దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే వయా ఖమ్మం జిల్లా నుంచి వెళుతున్నది హైవే పనులు ఆరంభం దశలో ఉన్నాయని నాగపూర్ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే వయా ఖమ్మం జిల్లా నుంచి వెళుతున్నది. ఈ రహదారి నిర్మాణానికి నిధులు విడుదలయ్యాయి పనులు టెండర్లు పిలిచినప్పటికీ ఇప్పటివరకు ఫైనల్ కాలేదు.
జిల్లా పరిధిలో చేపట్టిన జాతీయ రహదారుల పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. పనులు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులను కార్పొరేటు సంస్థలు రీటెండరింగ్ విధానంతో చోటామోటా కాంట్రాక్టర్లకు అ�

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు