శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో వేంచేసి ఉన్న సీత రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం 30/3/2023 సీతారామ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుటకు కలెక్టర్ ఉన్నతాధికారులు ఏర్పాట్లను సెలవు పందిళ్లను క్యూలైన్లను ప్రసాదాలు లడ్డూలు, పులిహార పరంబరాలని కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొని వచ్చి స్వామివారి భక్తులకు ఎటువంటి ఔకతవకలు జరగకుండా భారీ బందోబస్తు మధ్యలో సీతారామ కళ్యాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం యొక్క దేవాదాయ శాఖ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు మరియు తలంబ్రాలు ముత్యాలు స్వామివారికి సీతమ్మ తల్లి గారికి ఆలయ ఈవో రమాదేవి సమర్పించడం జరిగింది తదుపరి ప్రభుత్వ ఎంపీలు ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు స్వామివారి కల్యాణాన్ని తిలకించడానికి విచ్చేసినారు మరియు రెండో రోజు సామ్రాజ్య పట్టాభిషేకానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సౌందర్య రాజన్ విచ్చేస్తున్న సందర్భంగా పట్టాభిషేక అతిరధుల మహా మధ్యలో పట్టాభిషేకాన్ని తిలకించటానికి భక్తకోటి జనం స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి భద్రాచలం వచ్చి ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులందరూ స్వామి వారి యొక్క కృపకి స్వామి వారి యొక్క ఆశీర్వాదానికి నిమగ్నిలై మిధున స్టేడియంలో స్వామివారి కళ్యాణం పట్టాభిషేకం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది భద్రాది కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దూరిసెట్టి అనుదీప్ గారు ఎస్పీ హర్షాన్ని వ్యక్తం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు