




ఎంపీ వద్దిరాజు మంత్రులు హరీష్ రావు, దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ప్రకాష్ ముదిరాజులతో కలిసి మరిపెడ బహిరంగ సభలో పాల్గొన్నారు
Date 28/09/2023
మహబూబాబాద్ జిల్లా మరిపెడలో వంద పడకల ఆస్పత్రికి మంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేసిన తర్వాత బీఆర్ఎస్ బహిరంగ సభ జరిగింది.బీఆర్ఎస్ శ్రేణులు,ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ సభలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రులు తన్నీరు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజులతో కలిసి పాల్గొన్నారు.ఈ సభకు స్థానిక ఎమ్మెల్యే డీ.ఎస్.రెడ్యానాయక్ అధ్యక్షత వహించగా, ఎమ్మెల్సీ తక్కళపల్లి రవీందర్ రావు, శాసనసభ్యులు బానోతు శంకర్ నాయక్, బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్ తదితరులు హాజరయ్యారు.
