క్రిస్మస్ క పండుగ సందర్భంగా మంత్రి పలు చర్చిలను సందర్శించి ఏసుప్రభు యొక్క ఆశీర్వాదం నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ప్రభువుని వేడుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొనిఖమ్మం పట్టణ వైరా రోడ్ లోని RCM చర్చిలో ఈరోజు రాత్రి ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్న.రాష్ట్ర వ్యవసాయ శాఖ, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రివర్యులు.శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారుRCM చర్చ్ ఫాదర్ G సురేష్ కుమార్,…
