వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో జాతీయ ఎడ్ల బండ లాగుడు పందాలు పురుషుల కబడ్డీ పోటీల్లో పాల్గొన్న మంత్రి ఎమ్మెల్యే
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో సత్తుపల్లి పట్టణంలో నిర్వహించిన భారీ వాహనాల ర్యాలీ ఉత్సాహంగా సాగింది. వేంసూరు మండలం, కందుకూరు వేదిక సాగిన జాతీయ ఎండ్ల బండలాగుడు, పురుషుల కబడ్డీ పోటీల సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖమంత్రి…
