భద్రాది జిల్లా పాల్వంచ మండలంలో మంత్రుల సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఇంచార్జి మంత్రి వాకిటి శ్రీహరి మంత్రులు కలెక్టర్లు ఎంపీలు పాల్గొన్నారు
🔸 ఉమ్మడి ఖమ్మం జిల్లా, పాల్వంచ లో పథకాల అమలుపై జరిగినటువంటి మంత్రుల సమీక్ష సమావేశం లో పాల్గొన్న TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు. భద్రాది జిల్లా విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో…
