మాట ఇచ్చి నిలబెట్టుకున్న మంత్రి పువ్వాడకి అభినందన సభ
💥జర్నలిస్టుల ఇళ్లస్థలాలకు 23.5 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి కృషి అభినందనీయం జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు 23 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు…
