అబ్దుల్ అజీజ్ జ్యువలరీ ప్రారంభించిన బులియన్ మర్చంట్ అధ్యక్షుడు బంధు సూర్యం అతిధి 36వ డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు మరియు నగర గోల్డ్ వర్క్స్ అధ్యక్షుడు కడలి పరబ్రహ్మం మాజీ అధ్యక్షుడు బీసీ సెల్ 3 టౌన్ అధ్యక్షుడు గౌరోజు వసంత బాబు బులియన్ మర్చంట్ ఈసీ నెంబర్లు బూరెల లక్ష్మి నారాయణ కార్యదర్శి నకిరేకటి సతీషు పలువురు జువెలరీ షాపు యజమానులు వర్కర్స్ యూనియన్ కమిటీ సభ్యులు పాల్గొని గొప్ప ప్రారంభం పెంచడం జరిగింది అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గోల్డ్ కాంప్లెక్స్ యందు గత 30 సంవత్సరాల నుండి అబ్దుల్ అజీజ్ ప్రజల ఆధార అభిమానాలతో జువెలరీ షాప్ ని నెలకొల్పడం జరిగింది. యావత్తు ప్రజానీకం జువెలరీ షాప్ ముందు నమ్మకంతో నాణ్యమైన బంగారపు ఆభరణాలు సిల్వర్ ఆభరణాలు ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాను అబ్దుల్ అజీజ్ గోల్డ్ కాంప్లెక్స్ గాంధీ చౌక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు